పులుల సంరక్షణ పేరుతో గిరిజన కుటుంబాలను ఉన్న చోటు నుండి వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది
ఉలవపాడు మండలంలో బిపిసిఎల్ రిఫైనరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి
మొరుసుమిల్లి గ్రామానికి చెందిన వి. శాంసన్ ను కష్టడీలో చిత్రమహింసలకి గురి చేసిన పోలీసులపై బిఎన్ఎస్, ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి
తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగో ఇండస్ట్రీస్ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలి