ప్రజలకు అక్కరకు రాని హక్కుల కమిషన్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత దాదాపు ఆరేళ్ళ వరకు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (APHRC) కి ఫిర్యాదు పంపాలంటే ఎక్కడకు పంపాలో […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత దాదాపు ఆరేళ్ళ వరకు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (APHRC) కి ఫిర్యాదు పంపాలంటే ఎక్కడకు పంపాలో […]
మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించేందుకు మానవహక్కుల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదికల బృందం 15 అక్టోబర్ 2022న చౌటుప్పల్,
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం డివిజన్, గొలుగొండ మండలం, పాత మల్లంపేటలో వ్యవసాయం చేస్తున్న గదబ ఆదివాసీ రైతుల సాగు హక్కును కాపాడమని మానవ హక్కుల వేదిక (HRF)
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తున్న వారిపై కాల్పులు జరిపి ఇద్దరు యువకుల ప్రాణాలు తీయటాన్ని మానవహక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. అగ్నిపథ్ను నిరసిస్తూ వేలాది
అమలాపురంలో 24-05-2022 న జరిగిన విధ్వంసం పూర్తిగా కుల విద్వేషాల వల్లనే జరిగిందని మానవహక్కుల వేదిక అభిప్రాయపడుతోంది. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం ఇప్పటివరకు
కర్ణాటక విద్యాలయాలలో మత వివక్షకూ, హిందుత్వ అసహనానికీ గురవుతున్న ముస్లిం మహిళా విద్యార్ధులకు మానవ హక్కుల వేదిక (HRF) తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని తెలియచేస్తున్నది. హిజాబ్
విశాఖపట్టణంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) ప్రకారం నగరంలో కాలుష్యం ‘అనారోగ్యకర, తీవ్రంగా అనారోగ్యకర’ స్థాయిలకు పెరిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాలనాపరమైన పునాది, హేతుబద్ధమైన తర్కం లోపించిందని మానవ హక్కుల వేదిక (HRF) అభిప్రాయపడుతున్నది. జిల్లాల
ప్రభుత్వం నియమించిన రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్ది జనవరి మూడవ తేదీ నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక అనే
‘బుల్లీ బాయి’ అనే పేరు మీద ఆన్లైన్లో నకిలీ వేలం వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, అందులో గరిష్ట వేలందారులకు ముస్లిం మహిళల ‘అమ్మకం’ అని ప్రకటించడం