రైతు స్వరాజ్య వేదికపై పల్లా వ్యాఖ్యలు ఆక్షేపణీయం
ప్రభుత్వం నియమించిన రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్ది జనవరి మూడవ తేదీ నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక అనే […]
ప్రభుత్వం నియమించిన రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్ది జనవరి మూడవ తేదీ నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక అనే […]
‘బుల్లీ బాయి’ అనే పేరు మీద ఆన్లైన్లో నకిలీ వేలం వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, అందులో గరిష్ట వేలందారులకు ముస్లిం మహిళల ‘అమ్మకం’ అని ప్రకటించడం
ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో హఠాత్తుగా పెనుమార్పులు తీసుకుని వచ్చి విద్యార్థుల, ఉపాధ్యాయుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వ
కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసిఐఎల్) గనికి చెందిన టెయిలింగ్ పాండ్ కట్ట శుక్రవారం నాడు తెగిపోయి
రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతున్న కాలంలో ప్రాజెక్టుల అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలు తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.)
ప్రాణాంతకమైన రెండవ విడత కోవిడ్-19 ఇప్పుడు మన ముందు ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్రాలలో వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ) అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మానవహక్కుల వేదిక (HRF) ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్. కృష్ణ ఇంటిలో గత
మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీ మీద పోలీసులు క్రిమినల్ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఉపా, రాజద్రోహం
దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో నైట్ విజన్ కెమెరాలతో, ఆడియో రికార్డింగ్ సౌలభ్యం ఉన్న సిసిటివిలు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు
మానవ హక్కుల వేదిక (హెచ్. ఆర్.ఎఫ్) ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్. కృష్ణమీద; ఇతర హక్కుల, దళిత, సాహిత్య సంఘాల బాధ్యుల మీదా విశాఖపట్నం