Press Statements (Telugu)

Press Statements (Telugu)

ఉమర్ ఖలీద్ పై బనాయించిన అబద్ధపు కేసులను ఎత్తివేయాలి

దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వారు జె.ఎన్.యు. పూర్వ విద్యార్ధి, ‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ కార్యకర్త ఉమర్ ఖలీద్ ను ఆదివారం రాత్రి అరెస్టు చేయడాన్ని మానవ […]

Press Statements (Telugu)

గండికోట రిజర్వాయర్ ముంపు గ్రామాలను పునరావాసం కల్పించకుండా తరిమివేయడం అన్యాయం

గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ రెండవ దశ పేరిట కడప జిల్లాలోని తాళ్ళప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామ ప్రజలకు తగిన నష్ట పరిహారం, సరైన పునరావాసం కల్పించకుండా వారి

Press Statements (Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులను నిలువరించాలి

గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో దళితుల మీద అత్యాచారాలు, భౌతిక దాడులు జరుగుతున్న తీరు దళితుల్లో భయాందోళన, అభద్రతా భావాన్ని నింపాయి. జరిగిన సంఘటనలు, వాటి విషయంలో

Press Statements (Telugu)

తుని ఘటన మీద జీవోను రద్దు చేయాలి, విచారణను త్వరితగతిన చేపట్టాలి

తూర్పు గోదావరి జిల్లా తుని ఘటనకు సంబంధించిన 17 కేసులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకోవడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని మానవహక్కుల వేదిక భావిస్తున్నది.  కాపులకు

Press Statements (Telugu)

ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా జరగాలి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడో మొదలు పెట్టాల్సింది. విశాలమైన ఈ రాష్ట్రంలో కేవలం 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వైశాల్యంతో పోల్చితే ఈ సంఖ్య

Press Statements (Telugu)

విప్లవ కవి వరవరరావు కి తక్షణమే వైద్య సేవలు అందించాలి

ప్రముఖ విప్లవ కవి, రచయత పి. వరవరరావుకి తక్షణం వైద్య నిపుణుల సహకారంతో చికత్స చేయించి తగిన వైద్య సహాయం అందజేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.అర.ఎఫ్.) సంబంధిత

Press Statements (Telugu)

కళ్లపర్రి దళితుల మీద కౌంటర్‌ కేసులు పెట్టడం ఏమి న్యాయం?

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కళ్లపర్రి గ్రామంలో 16 మంది దళితుల మీద అగ్రకులస్తులు దాడి చేసి పది రోజులు కావస్తున్నా నిందితులను ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార

Press Statements (Telugu)

సామాజిక మాధ్యమాల్లో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది

గుంటూరుకు చెందిన పి. రంగనాయకి (60) పై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సి.ఐ.డి.) పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.)

Press Statements (Telugu)

కార్సొరేట్‌ నేరానికి పాల్పడిన ఎల్‌.జి.పాలిమర్స్ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్‌ చేయాలి

విశాఖపట్నంలోని ఎల్.జి పాలిమర్స్‌ కర్మాగారంలో 7 మే 2020 ఉదయాన్నే జరిగిన ప్రమాదానికి యాజమాన్యం, నియంత్రణ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమే కారణం. వారిని చట్టప్రకారం ప్రాసిక్యూట్‌ చేయాలని

Press Statements (Telugu)

ఆదివాసులకు మేలు చేసే జి.ఒ 3 ని రద్దు చేసిన సుప్రీం కోర్టు తీర్పు అన్యాయం

ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి షెడ్యూల్డ్ తెగలకు (ఎస్.టి.)  చెందిన వారికి ప్రభుత్వం కల్పించిన 100%  రిజర్వేషన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు

Scroll to Top