అడవివరం డేటా సెంటర్: అన్నీ ఉల్లంఘనలే
వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నం రూరల్ మండలంలోని అడవివరం-ముదసర్లోవ గ్రామాలలో 160 ఎకరాల విస్త్రీణంలో మొదలుపెట్టిన వైజాగ్ హైపర్ స్కేల్ […]
వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నం రూరల్ మండలంలోని అడవివరం-ముదసర్లోవ గ్రామాలలో 160 ఎకరాల విస్త్రీణంలో మొదలుపెట్టిన వైజాగ్ హైపర్ స్కేల్ […]
ఆ ప్రాంతంలో అడ్డూ ఆపు లేకుండా సాగుతున్న పారిశ్రామిక కాలుష్యం గురించి గత కొద్ది కాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలు, ఫిర్యాదుల గురించి తెలుసుకుని,నలుగురు సభ్యులతో కూడిన హెచ్.ఆర్.ఎఫ్. బృందం ఈ రెండు మండలాల్లో అనేక కాలుష్యం ప్రభావిత గ్రామాలను 15-5-2026న సందర్శించింది. ఈ బృందం అచ్యుతాపురం మండలంలోని పూడిమడక ప్రాంతాన్ని, రాంబిల్లి మండలంలోని సీతపాలెం, కంసాలి కాలనీ, లాలంకోడూరు, ఎరకన్నపాలెం గ్రామాలను సందర్శించి అక్కడ రైతులు, మత్స్యకారులను కలిసివిషయాలు తెలుసుకుంది. అక్కడ కొన్ని పదుల సంఖ్యలోనున్న ఫార్మా, రసాయనిక కర్మాగారాల నుండి అత్యంత ప్రమాదకర పారిశ్రామిక వ్యర్ధాలు పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లోకి పారడం మేము ప్రత్యక్షంగా చూసాము.
మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో హక్కుల నేత ఆచార్య బుర్ర రాములు 15వ వర్ధంతి సందర్భంగా ఘనంగా గురువారం నల్లగొండ పట్టణంలోని తెలంగాణ
మా సభ్యుడు కాకపోయినా గతంలో మాతో కొంతకాలం కలిసి ప్రయాణం చేసిన పవన్ కోరాడ తమను లైంగికంగా వేధించినట్టు కొందరు స్త్రీలు ఇటీవల మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.)
శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలోని గిరగాని సురేష్ పై శాలిగౌరారం ఎస్సై మరియు కానిస్టేబుల్స్ కలిసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని మానవ హక్కుల వేదిక ఉమ్మడి
మానవ హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్ సంస్థలకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం శ్రీశైలం టైగర్ రిజర్వ్ విస్థాపన విషయంలో 2026 మే 3 వ
ఫిబ్రవరిలో మొగల్తూరులో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన ఘటనలో తిరుమాని రాజేంద్ర, తిరుమాని దుర్గాప్రసాద్ అనే నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. జుడీషియల్ రిమాండ్
ఈనెల 22వ తేదీ నుండి 43,000 మంది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరోధికంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో, ఈరోజు మానవ హక్కుల వేదిక బృందం కరీంనగర్ జిల్లా,
ఆర్టికల్ 38,39 అమలు కోరుతూ పాదయాత్ర – మానవ హక్కుల వేదిక వరంగల్ జిల్లా కమిటీ రాజ్యాంగం లో ఆదేశిక సూత్రాలు 38,39 ప్రకారం సంపద, వనరుల