యా.ఆర్.ఎస్ స్కూల్ లో మంచి నీళ్లలో విషం కలిపిన ఉపాధ్యాయుడి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన […]
ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన […]
రైవాడ దగ్గర ప్రతిపాదించిన 900 మెగావాట్ల ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (PSP) కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులను తక్షణమే రద్దు చేయాలని
పల్నాడు జిల్లాలో అత్యధికంగా జరుగుతున్న రైతు ఆత్మహత్య కుటుంబాలను మానవ హక్కుల వేదిక (HRF), రైతు స్వరాజ్య వేదిక (RSV) కలిసి వివరాలను సేకరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా
విజయనగరం జిల్లా, ఎస్ కోట మండలంలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ (JSWAL)కు 2007లో జూన్ 28న (జీఓ నెం. 892 కింద) కేటాయించిన 1166
హంతకులను కఠినంగా శిక్షించటంతో పాటు, కులోన్మాద హత్యలు, దాడుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి ఈనెల 17వ తేదీన జరిగిన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం,
నెల్లూరు జిల్లా కరేడు (ఉలవపాడు మండలం), రామాయపట్నం లలో రాష్ట్ర ప్రభుత్వం ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి సౌర పలకల పరిశ్రమ కోసం
ప్రజాభిషానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 49 తక్షణమే రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సుజాయిత్ ఖాన్ డిమాండ్ చేసారు .
ఈరోజు మానవహక్కుల అవగాహన – శిక్షణ తరగతులు నకిరేకల్ డిగ్రీ కళాశాల ఆవరణలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినవి ఈ
జాతీయ ఉద్యమంలో వచ్చిన ఆశయాలు, లక్ష్యాల భావనలో భాగమే లౌకికవాదం, సామ్యవాదం అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ అన్నారు. మల్కిపురం
పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ