గోవర్ధనగిరి గ్రామ దుర్ఘటనపై మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ
సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గోవర్ధనగిరి గ్రామంలో తేదీ: 30/01/2025 నాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి […]
సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గోవర్ధనగిరి గ్రామంలో తేదీ: 30/01/2025 నాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి […]
నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.
We submit this petition to you to highlight the issues faced by inter-state migrant workers working in Hyderabad.
Amid real estate boom, many high rise building constructions are taking place at a fast pace in Hyderabad especially at Gachibowli and Kokapet surrounding areas. The construction companies rely on migrant workers from Odisha, Jharkhand, Uttar Pradesh and Bihar. The construction companies rely on contractors to get the workforce and builds labour camps where water and toilet facilities are provided for the labour.
జూన్ 2023లో జీపీఎస్ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
విశాఖపట్నంలోని ఎల్.జి పాలిమర్స్ కర్మాగారంలో 7 మే 2020 ఉదయాన్నే జరిగిన ప్రమాదానికి యాజమాన్యం, నియంత్రణ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమే కారణం. వారిని చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేయాలని
The Human Rights Forum (HRF) calls for criminal prosecution of management of LG Polymers in Visakhapatnam as well as officials