Workers Rights

Press Statements (Telugu)

ఆర్టీసీ సమ్మెకు మానవ హక్కుల వేదిక మద్దతు

ఈనెల 22వ తేదీ నుండి 43,000 మంది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరోధికంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో, ఈరోజు మానవ హక్కుల వేదిక బృందం కరీంనగర్ జిల్లా, […]

Press Statements (Telugu)

దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు వినోద్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం అందచేయాలి

దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో బీహార్ వలస కార్మికుని మరణం, అనంతరం జరిగిన ఘర్షణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం ఫ్యాక్టరీకి చెందిన కార్మికులనూ, ఫ్యాక్టరీ ప్రతినిధులనూ

Press Statements (Telugu)

ఆత్మహత్య చేసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మాదారావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురై 1.9.2025 న

Press Statements (Telugu)

సిగాచి యాజమాన్యం పై చర్యలు చేపట్టాలి

పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ

Press Statements (Telugu)

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల (సవరణ) బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడాన్ని మానవ

Press Statements (Telugu)

విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రభుత్వ విధానాలకు లోబడి తొలగించిన 3000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

విశాఖ ఉక్కు కర్మాగారంలో గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు

Press Statements (Telugu)

ఉపాధి కూలీలకు వేసవి మజ్జిగ కేంద్రాలు ప్రారంభించాలి

ఉపాధి పథకం ప్రారంభ రోజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతంలో ప్రభుత్వమే వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి కూలీలకు ఇచ్చే వేతనాలకు అదనముగా కలిపి

Scroll to Top