Workers Rights

Press Statements (Telugu)

గంగవరం కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి

జూన్‌ 2023లో  జీపీఎస్‌ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి  అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్‌ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్‌ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె  బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.

Press Statements (Telugu)

కార్సొరేట్‌ నేరానికి పాల్పడిన ఎల్‌.జి.పాలిమర్స్ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్‌ చేయాలి

విశాఖపట్నంలోని ఎల్.జి పాలిమర్స్‌ కర్మాగారంలో 7 మే 2020 ఉదయాన్నే జరిగిన ప్రమాదానికి యాజమాన్యం, నియంత్రణ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమే కారణం. వారిని చట్టప్రకారం ప్రాసిక్యూట్‌ చేయాలని

Scroll to Top