సిగాచి యాజమాన్యం పై చర్యలు చేపట్టాలి
పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ […]
పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ […]
The Human Rights Forum (HRF) unequivocally condemns the recent assent by the Andhra Pradesh Cabinet to the AP Factories Amendment
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల (సవరణ) బిల్, 2025 ద్వారా పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చేసిన సవరణను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడాన్ని మానవ
విశాఖ ఉక్కు కర్మాగారంలో గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు
The Human Rights Forum (HRF) stands in solidarity with the ongoing agitation by contract workers of the Visakhapatnam Steel Plant.
ఉపాధి పథకం ప్రారంభ రోజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతంలో ప్రభుత్వమే వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి కూలీలకు ఇచ్చే వేతనాలకు అదనముగా కలిపి
సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గోవర్ధనగిరి గ్రామంలో తేదీ: 30/01/2025 నాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి
నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.
We submit this petition to you to highlight the issues faced by inter-state migrant workers working in Hyderabad.
Amid real estate boom, many high rise building constructions are taking place at a fast pace in Hyderabad especially at Gachibowli and Kokapet surrounding areas. The construction companies rely on migrant workers from Odisha, Jharkhand, Uttar Pradesh and Bihar. The construction companies rely on contractors to get the workforce and builds labour camps where water and toilet facilities are provided for the labour.