Press Statements (Telugu)

Press Statements (Telugu)

మహ్మద్ హుస్సేన్ ను వెంటనే విడుదల చేయాలి

రచయిత, మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటినుండి అక్రమంగా పట్టుకెళ్ళటాన్ని ఖండిస్తున్నాం. జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో […]

Press Statements (Telugu)

రామడుగు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన కూతాడి కనకయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక మరియు దళిత

Press Statements (Telugu)

చెంచు మహిళ ఈశ్వరమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి; నిందితులను కఠినంగా శిక్షించాలి.

చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత పాశవికంగా దాడి చెసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మహిళ, ఎస్సీ,ఎస్టీ కమిషన్లో డీబీఎఫ్ పిర్యాదు చేసినట్లు దళిత బహుజన ఫ్రంట్

Press Statements (Telugu)

వెంకటాయపాలెం శిరోముండనం తీర్పు నేరానికి తగిన శిక్షేనా?

“శిరోముండనం తీర్పు – నేరానికి తగిన శిక్షేనా?” సభ అమలాపురంలోని ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో దళిత ఐక్య పోరాట వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో

Press Statements (Telugu)

అరుంధతి రాయ్ పై ఉపా కేసు, ఫాసిస్ట్ పాలనా విధానానికి పరాకాష్ట!

అరుంధతి రాయ్ మరియు షేక్ షౌకత్ హుస్సేన్ ( కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్) ల మీద 14 ఏళ్ళ క్రితం నాటి

Press Statements (Telugu)

సాహితీ సదస్సుపై దాడి అనాగరికం

ఎంతో బాధ్యత కలిగిన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సదస్సుపై ఎన్నికల కోడ్ అమలు అంటూ, రామున్ని ధూషిస్తున్నారంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ భౌతిక దాడికి దిగటం అనాగరికమైన పద్ధతి. వారి ఆరోపణల్లో నిజమే ఉంటే భౌతికదాడికి దిగకుండా వారు చట్టాన్ని ఆశ్రయించాల్సి ఉండింది. మతోన్మాద ప్రేరేపిత విద్యార్థులు వారి రాజకీయ నాయకుల ఆదేశాలతో చేసిన ఈ మూక దాడి ఆధునిక సభ్య సమాజానికి సిగ్గు చేటు.
భౌతిక దాడికి గురైన సాహితీవేత్తలతో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసం నింపాలనీ, రాష్ట్రంలో ఇటువంటి మూక దాడులు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక కోరుతున్నది. భౌతిక దాడులకు దిగిన వ్యక్తులపైనా, వారిని పంపిన రాజకీయ నాయకులపైనా వెంటనే కేసులు నమోదు చేయించి, అరెస్టు చేయించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం.

Press Statements (Telugu)

గంగవరం కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి

జూన్‌ 2023లో  జీపీఎస్‌ ఉద్యోగులు జీతాలు, ఉద్యోగాలు, హక్కులకోసం అడిగినందుకు ఐదుగురికి నోటీసులు ఇచ్చి  అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్‌ వారు విధుల్లోంచి తప్పించారు. మరో 24 మందిని నోటీసులు ఇవ్వకుండానే విధులకు హాజరు కానివ్వలేదు. దాని మీద వారంతా ఆందోళనకు దిగితే జిల్లా కలెక్టర్‌ సమక్షంలో అప్పట్లో ఒప్పందం కూడా జరిగింది. పదినెలలు గడిచినా ఒప్పందం అమలు కాకపోవడంతో తిరిగి కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మొత్తం గంగవరం గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడ్డారు. అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు కూడా వీరికి మద్దతుగా సమ్మె  బాట పట్టారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం యాజమాన్య పక్షాన ఉండి పోరాటన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.

Press Statements (Telugu)

శిరోముండనం కేసు తీర్పులో న్యాయం నామమాత్రమే!

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం నామమాత్రంగానే ఉందని మానవ హక్కుల వేదిక భావిస్తుంది. నిందితులు నేరం చేశారని చట్టపరంగా నిర్ధారించడంలో న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించింది, అయితే శిక్షా కాలాన్ని ఖరారు చేయడంలో ఉదారవైఖరిని ఎంచుకుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ లో ఈ కేసులో ఉన్న రెండు సెక్షన్లలో గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష వేసే ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కేవలం 18 నెలలు మాత్రమే శిక్షా కాలంగా ఖరారు చేయడంలో న్యాయస్థానం నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ నేరం కేవలం బాధిత వ్యక్తుల పట్ట మాత్రమే జరిగినది కాదు, ఒక అణగారిన సమూహం పట్ల జరిగింది.

Press Statements (Telugu)

ఇథనాల్ ఫ్యాక్టరీ కాలుష్యాన్ని ప్రశ్నించిన చిత్తనూర్ గ్రామస్తులపై పోలీసు దాడులను ఖండించండి

ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం లో ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు వదలకూడదని, ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలని రెండు షరతులున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా, ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి. కాలుష్య నియంత్రణ మండలి కుమ్మకు తోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

Press Statements (Telugu)

ఎన్ఐఏ సోదాలతో హక్కుల కార్యకర్తలను భయపెట్టలేరు

ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) బాధ్యుల ఇళ్ళపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) అక్టోబర్ 2, 2023 వేకువజామున చేసిన సోదాలు హక్కుల

Scroll to Top