కిష్టరాంపల్లి నిర్వాసితులకు ఇచ్చిన పరిహారాన్ని పునఃసమీక్షించాలి
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాంపల్లి రిజర్వాయర్ నిర్వాసితులు తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం 15 […]
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాంపల్లి రిజర్వాయర్ నిర్వాసితులు తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం 15 […]
అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంత రాజకీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేస్తే అమరావతిని శాసన రాజధానిగా చేయాలని
తాడేపల్లిలోని మహానాడు నగర్ ప్రాంతానికి చెందిన పేరం ఆంటోనీని ఆత్మహత్యకి పురిగొల్పిన కేసులో నమోదు కాబడిన కేసుకి (ఐ.పి.సి సెక్షన్. 309), అపహరణ (ఐ.పి.సి సెక్షన్. 363),
ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని బడేల్ పంచాయతీకి చెందిన కిటుబా గ్రామంలో ఐదుగురు మావోయిస్టులను ఈ ఏడాది మే 8న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (SOG), జిల్లా వాలంటరీ
పర్యావరణ చట్టాలను, నిబంధనలను బాహాటంగా, అత్యంత ఘోరంగా ఉల్లంఘిస్తున్ననందుకు విశాఖపట్నం జిల్లాలోని కశింకోట మండలంలో క్రెబ్స్ బయో కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (కెబ్స్) కి మంజూరు
కరువు కాలంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ సహకారాలను హక్కులుగా గుర్తించి, ఒక సమగ్ర కరువు సహాయక చట్టాన్ని (Drought Relief Act) రూపొందించాలని మానవహక్కుల
డిసెంబర్ 2, 2018 న ముగ్గురు సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక బృందం విజయనగరం జిల్లాలో నెలకున్న కరువు పరిస్థితులను, వాటిపై ప్రభుత్వ స్పందనను పరిశీలించడానికివెళ్ళింది.
తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమం దగ్గర, వినాయక నిమర్జనం సందర్బంగా, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి, అనేక మంది తీవ్ర గాయాలపాలు కావటం, ఒక మృతి చెందటం జరిగింది. ఈ
పరిశ్రమలకు అనుమతులివ్వడంలో మన ప్రభుత్వాలకున్న ఉత్సాహం వాటివల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడంలో వుండదు. దేశం అభివృద్ధి బాటలో దూసుకుపోవాలంటే పర్యావరణ, అటవీ తదితర శాఖలన్నీ పరిశ్రమలకు అనుకూలంగా