యుసిఐఎల్ కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేయాలి
కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసిఐఎల్) గనికి చెందిన టెయిలింగ్ పాండ్ కట్ట శుక్రవారం నాడు తెగిపోయి […]
కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసిఐఎల్) గనికి చెందిన టెయిలింగ్ పాండ్ కట్ట శుక్రవారం నాడు తెగిపోయి […]
రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతున్న కాలంలో ప్రాజెక్టుల అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలు తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.)
ప్రాణాంతకమైన రెండవ విడత కోవిడ్-19 ఇప్పుడు మన ముందు ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్రాలలో వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ) అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మానవహక్కుల వేదిక (HRF) ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్. కృష్ణ ఇంటిలో గత
మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీ మీద పోలీసులు క్రిమినల్ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఉపా, రాజద్రోహం
దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో నైట్ విజన్ కెమెరాలతో, ఆడియో రికార్డింగ్ సౌలభ్యం ఉన్న సిసిటివిలు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు
మానవ హక్కుల వేదిక (హెచ్. ఆర్.ఎఫ్) ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్. కృష్ణమీద; ఇతర హక్కుల, దళిత, సాహిత్య సంఘాల బాధ్యుల మీదా విశాఖపట్నం
పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.శేషయ్య గారి మృతికి మానవహక్కుల వేదిక (HRF) సంతాపం ప్రకటిస్తున్నది. కోవిడ్ – 19
మాజీ అడ్వకేట్ జనరల్నూ, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బంధువులనూ ముద్దాయిలుగా చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఇటీవల దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లోని వివరాలను ప్రచురించటానికి
దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వారు జె.ఎన్.యు. పూర్వ విద్యార్ధి, ‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ కార్యకర్త ఉమర్ ఖలీద్ ను ఆదివారం రాత్రి అరెస్టు చేయడాన్ని మానవ