రిజర్వేషన్లను లంబాడాలే తన్నుకుపోతున్నారన్న ఆదివాసుల ఫిర్యాదు న్యాయబద్ధమైనదే
లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గత కొంత కాలంగా ఆదివాసులు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మానవ హక్కుల వేదిక […]
లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గత కొంత కాలంగా ఆదివాసులు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మానవ హక్కుల వేదిక […]
తమ గుర్తింపును వెల్లడించని కొంతమంది వ్యక్తులు ‘సామాజిక స్మగ్గర్లు కోమటోళ్లు’ పేరుతో ఒక పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను చంపుతామని బెదిరించడం అనాగరికం. భావప్రకటనా స్వేచ్చ
కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదిగా పని చేస్తున్న మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల కార్యదర్శి యు.జి. శ్రీనివాసులపై గత కొన్నాళ్లుగా అక్కడి
తుర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామం దళితుల శిరోముండనం కేసు 20 ఏళ్ళకు తుది దశకు చేరుకొన్నది. ఈ కేసులో ముద్దాయిలైన తోట త్రిమూర్తులు, అతని
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘జాతీయ బీమా కార్యక్రమం’ ద్వారా కష్టాలొచ్చినప్పుడు రైతులను ఆదుకునే బాధ్యత నుండి వైదొలగాలనుకుంటోంది. ఈ బీమా కార్యక్రమాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెపితే
మానవ హక్కుల వేదిక ప్రకటన, 18 నవంబర్ 1998
మానవ హక్కుల వేదిక పత్రిక ప్రకటన, 21 అక్టోబర్ 1998