ఆర్ధిక ప్రాతిపదిక మీద 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
‘ఆర్థికంగా బలహీనమైన వర్గాల’ వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (2019) మానవహక్కుల వేదిక (HRF) […]
‘ఆర్థికంగా బలహీనమైన వర్గాల’ వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (2019) మానవహక్కుల వేదిక (HRF) […]
లోక్సభ ఇటీవల ఆమోదించిన ‘ట్రాన్స్జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు -2018’లో అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. తమ హక్కులను పరిరక్షించే అంశాల కంటే భక్షించే అంశాలే
ఇటీవల జలంధర్ పట్టణంలో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ISCA) 106వ సభలలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేసిన శాస్త్ర విరుద్ధ ప్రకటనలను మానవహక్కుల
ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతి నది ఒడ్డున, అహేరి తాలూకా నైనేర్ ప్రాంతాన ఉన్న అడవులలో భద్రతా, పోలీసు బలగాలు ఏప్రిల్ 22, 28 తేదీల్లో 40
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘భూసేకరణ, పునరావాస ప్రక్రియలలో పారదర్శకత, న్యాయమైన నష్ట పరిహార హక్కు చట్టం – 2013’ను సవరిస్తూ నవంబర్ 29, 2017న శాసనసభలో ఒక దుర్మార్గమైన
లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గత కొంత కాలంగా ఆదివాసులు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మానవ హక్కుల వేదిక
తమ గుర్తింపును వెల్లడించని కొంతమంది వ్యక్తులు ‘సామాజిక స్మగ్గర్లు కోమటోళ్లు’ పేరుతో ఒక పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను చంపుతామని బెదిరించడం అనాగరికం. భావప్రకటనా స్వేచ్చ
కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదిగా పని చేస్తున్న మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల కార్యదర్శి యు.జి. శ్రీనివాసులపై గత కొన్నాళ్లుగా అక్కడి
తుర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామం దళితుల శిరోముండనం కేసు 20 ఏళ్ళకు తుది దశకు చేరుకొన్నది. ఈ కేసులో ముద్దాయిలైన తోట త్రిమూర్తులు, అతని
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘జాతీయ బీమా కార్యక్రమం’ ద్వారా కష్టాలొచ్చినప్పుడు రైతులను ఆదుకునే బాధ్యత నుండి వైదొలగాలనుకుంటోంది. ఈ బీమా కార్యక్రమాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెపితే