అన్ని పార్టీలలోను ఉన్న దళిత వ్యతిరేకులే ఈ దాడులకు కారణం
అమలాపురంలో 24-05-2022 న జరిగిన విధ్వంసం పూర్తిగా కుల విద్వేషాల వల్లనే జరిగిందని మానవహక్కుల వేదిక అభిప్రాయపడుతోంది. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం ఇప్పటివరకు […]
అమలాపురంలో 24-05-2022 న జరిగిన విధ్వంసం పూర్తిగా కుల విద్వేషాల వల్లనే జరిగిందని మానవహక్కుల వేదిక అభిప్రాయపడుతోంది. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం ఇప్పటివరకు […]
కర్ణాటక విద్యాలయాలలో మత వివక్షకూ, హిందుత్వ అసహనానికీ గురవుతున్న ముస్లిం మహిళా విద్యార్ధులకు మానవ హక్కుల వేదిక (HRF) తన పూర్తి మద్దతును, సంఘీభావాన్ని తెలియచేస్తున్నది. హిజాబ్
విశాఖపట్టణంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) ప్రకారం నగరంలో కాలుష్యం ‘అనారోగ్యకర, తీవ్రంగా అనారోగ్యకర’ స్థాయిలకు పెరిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాలనాపరమైన పునాది, హేతుబద్ధమైన తర్కం లోపించిందని మానవ హక్కుల వేదిక (HRF) అభిప్రాయపడుతున్నది. జిల్లాల
ప్రభుత్వం నియమించిన రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్ది జనవరి మూడవ తేదీ నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక అనే
‘బుల్లీ బాయి’ అనే పేరు మీద ఆన్లైన్లో నకిలీ వేలం వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, అందులో గరిష్ట వేలందారులకు ముస్లిం మహిళల ‘అమ్మకం’ అని ప్రకటించడం
ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో హఠాత్తుగా పెనుమార్పులు తీసుకుని వచ్చి విద్యార్థుల, ఉపాధ్యాయుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వ
కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసిఐఎల్) గనికి చెందిన టెయిలింగ్ పాండ్ కట్ట శుక్రవారం నాడు తెగిపోయి
రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతున్న కాలంలో ప్రాజెక్టుల అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి నిర్వహిస్తున్న బహిరంగ విచారణలు తక్షణం నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.)
ప్రాణాంతకమైన రెండవ విడత కోవిడ్-19 ఇప్పుడు మన ముందు ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్రాలలో వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది.