ధిక్కార స్వరాల గొంతు నులిమే ప్రయత్నమే ఎన్.ఐ.ఎ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ) అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మానవహక్కుల వేదిక (HRF) ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్. కృష్ణ ఇంటిలో గత […]
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ) అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మానవహక్కుల వేదిక (HRF) ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్. కృష్ణ ఇంటిలో గత […]
మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జయశ్రీ మీద పోలీసులు క్రిమినల్ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఉపా, రాజద్రోహం
దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో నైట్ విజన్ కెమెరాలతో, ఆడియో రికార్డింగ్ సౌలభ్యం ఉన్న సిసిటివిలు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు
మానవ హక్కుల వేదిక (హెచ్. ఆర్.ఎఫ్) ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్. కృష్ణమీద; ఇతర హక్కుల, దళిత, సాహిత్య సంఘాల బాధ్యుల మీదా విశాఖపట్నం
పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.శేషయ్య గారి మృతికి మానవహక్కుల వేదిక (HRF) సంతాపం ప్రకటిస్తున్నది. కోవిడ్ – 19
మాజీ అడ్వకేట్ జనరల్నూ, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బంధువులనూ ముద్దాయిలుగా చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఇటీవల దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లోని వివరాలను ప్రచురించటానికి
దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వారు జె.ఎన్.యు. పూర్వ విద్యార్ధి, ‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ కార్యకర్త ఉమర్ ఖలీద్ ను ఆదివారం రాత్రి అరెస్టు చేయడాన్ని మానవ
గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ రెండవ దశ పేరిట కడప జిల్లాలోని తాళ్ళప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామ ప్రజలకు తగిన నష్ట పరిహారం, సరైన పునరావాసం కల్పించకుండా వారి
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద అత్యాచారాలు, భౌతిక దాడులు జరుగుతున్న తీరు దళితుల్లో భయాందోళన, అభద్రతా భావాన్ని నింపాయి. జరిగిన సంఘటనలు, వాటి విషయంలో
తూర్పు గోదావరి జిల్లా తుని ఘటనకు సంబంధించిన 17 కేసులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని మానవహక్కుల వేదిక భావిస్తున్నది. కాపులకు