శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అంజయ్య ను కొట్టిన ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి
మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలిగౌరారం మండలం NG కొత్తపల్లి గ్రామస్తుడు రాపోలు అంజయ్య అలియాస్ అంజి తన తమ్ముడు పై […]
మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలిగౌరారం మండలం NG కొత్తపల్లి గ్రామస్తుడు రాపోలు అంజయ్య అలియాస్ అంజి తన తమ్ముడు పై […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సర్వే no. 25 (p) లో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం TGIIC (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్
The Human Rights Forum strongly condemns the Telangana government’s decision to auction 400 acres of land in Survey No. 25
Date: 07-01-2025 గౌరవనీయులైన చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, హైదరాబాద్. రెస్పెక్టెడ్ సర్, విషయం: డిసెంబర్ 19వ తేదీన మందమర్రి
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బదావత్ రాజును నిన్న అర్థరాత్రి (25-11-2024) పోలీసులు హనుమకొండ లోని కె. యు. సి. పోలీస్ స్టేషన్ కు పిలిపించి,
పామును చంపిన చీమల దండులా ఉద్దానం ప్రజలు సృష్టించిన ఈ చరిత్ర మరుగున పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. చాలా ఆలస్యం
అయినప్పటికీ ప్రజలు తమ గుండెల్లో దాచుకున్న విషయాలను మా కోసం పునఃస్మరించుకున్నారు. ఆ కథనాలన్నీ పోగుచేసి మీ ముందు ఉంచుతున్నాము. అన్ని
సంఘటనలకూ ఇందులో చోటు దక్కకపోయి ఉండొచ్చు. సామాన్య ప్రజల విజయగాథను రికార్డు చేసే బృహత్ ప్రయత్నంలో కొన్ని విస్మరణకు గురై ఉండొచ్చు.
వాటిని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. హరిత ఉద్యమాలపై ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధనలు చేసే వారికీ ఈ పుస్తకం ఉపయోగపడాలని మా ప్రయత్నం.
ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని