విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వాచ్ మెన్లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలి
హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన. 12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల […]
హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన. 12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల […]
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గ్రామాలలో, కావలి మండలంలోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ
The Human Rights Forum (HRF) calls on the AP government to desist from going ahead with acquiring a large extent
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సెప్టెంబర్ 6 నాడు జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో మత ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసిన వారి మీద
The Human Rights Forum (HRF) demands that the Kanchikacherla Police take immediate and necessary action against people who attempted to
ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మాదారావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురై 1.9.2025 న
వినాయక నిమజ్జనం సందర్బంగా ఎమ్మిగనూరు పట్టణంలో 31 ఆగస్టు, 2025 తేదిన రాత్రి నిర్దేశించిన మార్గంలో కాకుండ, ఊరేగింపును వేరే మార్గంలో మళ్ళించిన, ఆటో డ్రైవర్ అశోక్,
బ్రతుకుతెరువు కోసం కౌతాళం మండలం, సుళకేరి గ్రామం నుండి వచ్చి ఆదోని, క్రాంతి నగర్లో నివాసం ఉంటున్న దళిత మైనర్ బాలిక పట్ల అదే కాలనీకింద చెందిన
మాధవరావు గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని స్మరించుకుంటూ హక్కుల రంగంలోని ఆయన సహచరులు పంచుకున్న జ్ఞాపకాలు, హక్కుల కోణంలో ఆయన రాసిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలను కలిపి ఈ పుస్తకం తీసుకొచ్చాం. ఇదివరకే చెప్పినట్టు ఆయన రచనా వ్యాసంగం హక్కుల వ్యాసాలకే పరిమితం కాదు. సాహిత్య, రాజకీయ, వ్యక్తిగత ఆసక్తులతో ఆయన రాసిన మరెన్నో వ్యాసాలు పలు పత్రికలలో వచ్చాయి. అవన్నీ ఆయనకు అశేష అభిమానులను సంపాదించి పెట్టాయి కూడా. వాటిని విడిగా ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయన అకాల మరణం వల్ల ఈ కృషి అర్ధంతరంగా ఆగిపోవడం కూడా ఎంతో బాధ కలిగించే విషయం.
మాధవరావు గారు గొప్ప స్నేహశీలి. మానవహక్కుల వేదిక సభ్యులందరితోనూ ఎంతో కలివిడిగా, ప్రేమపూర్వకంగా ఉండేవారు. చమత్కార సంభాషణలతో నిత్యం నవ్వులు పూయించేవారు. ఏ క్షణంలోనైనా ఆగిపోయే గుండె అని తెలిసినా ప్రతి క్షణం అర్థవంతంగా గడపడానికే ప్రయత్నించారు. ఈ పుస్తకం ఆయనకు మేము ఇస్తున్న ప్రేమపూర్వక నివాళి. హక్కుల రంగంలో ఆయన చేసిన కృషికి ఈ పుస్తకం అద్దం పడుతుందని ఆశిస్తున్నాం.
ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన