అధికార బలంతో చేపట్టిన అక్రమ ఆక్వా చెరువుల తవ్వకం ఆపాలి
ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకల్లు గ్రామం దళితవాడనానుకుని ఉన్న పంట భూములలో ఆక్వా చెరువుల తవ్వకం విషయమై, ఈ రోజు ఇద్దరు సభ్యుల మానవ హక్కుల […]
ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకల్లు గ్రామం దళితవాడనానుకుని ఉన్న పంట భూములలో ఆక్వా చెరువుల తవ్వకం విషయమై, ఈ రోజు ఇద్దరు సభ్యుల మానవ హక్కుల […]
అంబాజీపేట మండలం పెదపూడి గ్రామంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్ తనను గ్రామ ప్రెసిడెంట్ భర్త అయిన బీర రాజారావు, హెల్త్ సూపర్వైజర్ నెల్లి మధుబాబు వేధింపులకు గురి
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన పంప్డ్ స్టోరేజ్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్(PSP)లను రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని మానవ
మల్లమరి మల్లికార్జున్ నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు. 2018 జూలై 8వ తేదీన కోటగిరి పాఠశాలలో చేరాడు. 2022
అనకాపల్లి జిల్లా కొనాం పంచాయతీలో కొత్తవీధి గ్రామంలో ఆదివాసుల సాగులో వున్న భూములపై జిల్లా జాయింట్ కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి, తక్షణం న్యాయం చేయాలని మానవ
వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న అన్యాయమైన విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు కోలుకోలేని పరిస్థితికి నెట్టబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానవహక్కుల వేదిక (హెచ్. ఆర్. ఎఫ్),
ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మనం తినే అన్నం, తొడిగే బట్టల ఉత్పత్తిలో
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలస, గొట్టివలస, ఉద్దవోలు గ్రామాల దగ్గరలో క్వార్ట్జ్ మైనింగ్ కోసం కేటాయించిన అనుమతులన్నిటినీ తక్షణమే రద్దు చెయ్యాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్)
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 11న బేతా రాంబాబు (42) మృతి చెందాడు. పద్మశాలీ కులానికి చెందిన రాంబాబు ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. అతడి
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాంపల్లి రిజర్వాయర్ నిర్వాసితులు తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం 15