జాతీయ జనాభా రిజిస్టరును తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి
జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) మొత్తాన్ని తిరస్కరించకుండా 2010 నాటి జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) ని అమలు చేస్తామంటే సరిపోదని, మొత్తం ఎన్.పి.ఆర్.ని తిరస్కరిస్తే తప్ప […]
జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) మొత్తాన్ని తిరస్కరించకుండా 2010 నాటి జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్.) ని అమలు చేస్తామంటే సరిపోదని, మొత్తం ఎన్.పి.ఆర్.ని తిరస్కరిస్తే తప్ప […]
రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయడానికి తీసుకొచ్చిన జి.ఓ. 72 ను వెంటనే ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది. పేదలకి
రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వo ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించలేదని ఏకంగా ఆ మండలినే రద్దు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) ఖండిస్తోంది. ఇది కక్షసాధింపు
ఈ నెల జరగనున్న జిల్లా పరిషద్, మండల ప్రజా పరిషద్ఎన్నికలలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లోజెడ్పిటిసి స్థానాల్లో 7 స్థానాలను జనరల్ కేటగిరిగా ప్రకటిoచి మిగిలిన 4స్థానాలనుబి.సి.మహిళలకుకేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇటీవల వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆమోదయోగ్యమైన నిర్ణయమే. గత తెలుగుదేశం
జె.ఎన్.యు. విద్యార్ధులు, ఉపాధ్యాయులపై ఆదివారం రాత్రి ఏ.బి.వి.పి. గుండాలు చేసిన అమానుష దాడిని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) తీవ్రంగా ఖండిస్తోంది.ముసుగులు ధరించిన రౌడీ మూకలు ఇనప
హైదరాబాద్లో నవంబర్ 27, 2019న ఒక పశువైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులయిన నలుగురినీ పోలీసులు కాల్చి చంపివేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టబాహ్య
ఎదురు కాల్పులు (encounters) జరిగి మరణాలు సంభవించిన ప్రతి సందర్భంలోనూ పోలీసులపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు
విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయితీలోని కళ్యాణలోవ జలాశయం పరీవాహక ప్రాంత రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. పరీవాహక
ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ, పార్లమెంటు స్థానాలకూ ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు వ్యవహరించిన తీరు పట్ల మానవహక్కుల వేదిక దిగ్ర్భాంతి చెందుతోంది. ప్రజల