జిందాల్ భూములను వెనక్కి తీసుకొని రైతులకు పంచాలి
విజయనగరం జిల్లా, ఎస్ కోట మండలంలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ (JSWAL)కు 2007లో జూన్ 28న (జీఓ నెం. 892 కింద) కేటాయించిన 1166 […]
విజయనగరం జిల్లా, ఎస్ కోట మండలంలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ (JSWAL)కు 2007లో జూన్ 28న (జీఓ నెం. 892 కింద) కేటాయించిన 1166 […]
హంతకులను కఠినంగా శిక్షించటంతో పాటు, కులోన్మాద హత్యలు, దాడుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి ఈనెల 17వ తేదీన జరిగిన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం,
నెల్లూరు జిల్లా కరేడు (ఉలవపాడు మండలం), రామాయపట్నం లలో రాష్ట్ర ప్రభుత్వం ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి సౌర పలకల పరిశ్రమ కోసం
ప్రజాభిషానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 49 తక్షణమే రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సుజాయిత్ ఖాన్ డిమాండ్ చేసారు .
ఈరోజు మానవహక్కుల అవగాహన – శిక్షణ తరగతులు నకిరేకల్ డిగ్రీ కళాశాల ఆవరణలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినవి ఈ
జాతీయ ఉద్యమంలో వచ్చిన ఆశయాలు, లక్ష్యాల భావనలో భాగమే లౌకికవాదం, సామ్యవాదం అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ అన్నారు. మల్కిపురం
పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ
మహిళా హక్కుల కార్యకర్త, ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కన్వీనర్ వి.సంధ్యను పోలీసులు అరెస్టు చేసిన క్రమంలో తీవ్రంగా గాయపడిందని తెలిసి, ఆమె హాస్పిటల్ లో
జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం ధనాపురం గ్రామానికి వెళ్లిన ఆదోని MLA పార్థసారధి, గుడిసె కృష్ణమ్మలు బహిరంగంగా ప్రజల సమక్షంలో దళితుడైన గ్రామ సర్పంచ్
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో భాగంగా ఇంటి వద్ద రేషన్ సరఫరా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడం పట్ల మానవ హక్కుల వేదిక