బొల్లం బిక్షపతి ఆత్మహుతికి కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
భూపాల్ పల్లి జిల్లా ములుగు ఘనపూర్ ధర్మారావు పేటకు చెందిన బొల్లం బిక్షపతి తనకు చెందిన మూడు ఆవులను మేపుతున్న క్రమంలో పూజారి బాబుకు చెందిన పొలంలో […]
భూపాల్ పల్లి జిల్లా ములుగు ఘనపూర్ ధర్మారావు పేటకు చెందిన బొల్లం బిక్షపతి తనకు చెందిన మూడు ఆవులను మేపుతున్న క్రమంలో పూజారి బాబుకు చెందిన పొలంలో […]
లొల్ల గ్రామంలో 1987-88 లో చెట్టు పట్టా పొందిన ఎనిమిది మంది లబ్ధిదారుల కుటుంబాలను ఈ రోజు నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం కలిసి
విశాఖపట్నం నగరపాలక సంస్థ (జివిఎంసి) వీధి వ్యాపారులను బలవంతంగా ఖాళీ చేయించడం పట్ల మానవ హక్కుల వేదిక (HRF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తొలగింపులు
హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన. 12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గ్రామాలలో, కావలి మండలంలోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సెప్టెంబర్ 6 నాడు జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో మత ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసిన వారి మీద
ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మాదారావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురై 1.9.2025 న
వినాయక నిమజ్జనం సందర్బంగా ఎమ్మిగనూరు పట్టణంలో 31 ఆగస్టు, 2025 తేదిన రాత్రి నిర్దేశించిన మార్గంలో కాకుండ, ఊరేగింపును వేరే మార్గంలో మళ్ళించిన, ఆటో డ్రైవర్ అశోక్,
బ్రతుకుతెరువు కోసం కౌతాళం మండలం, సుళకేరి గ్రామం నుండి వచ్చి ఆదోని, క్రాంతి నగర్లో నివాసం ఉంటున్న దళిత మైనర్ బాలిక పట్ల అదే కాలనీకింద చెందిన
ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన