నేటికీ వివక్షకు గురవుతున్న శిరోముండనం బాధితులు
కులధృవీకరణ పత్రాలు మంజూరులో అధికారుల అలసత్వం వెంకటాయపాలెం శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం పిల్లలకు కులధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని మానవ హక్కుల […]
కులధృవీకరణ పత్రాలు మంజూరులో అధికారుల అలసత్వం వెంకటాయపాలెం శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం పిల్లలకు కులధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని మానవ హక్కుల […]
రాజ్యం మతం కులం మానవ హక్కుల వేదిక ప్రచురణ ఈ పుస్తకం నవోదయ (9000413413), నవ తెలంగాణ (9490099378) లలో దొరుకుతుంది మా మాట బాలగోపాల్ ఎప్పుడో
కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మను గ్రామ పెత్తందారు సత్యం గౌడ్ అండతో బీసీ కులస్థులు కులం పేరుతో దూషించి, ఆమెను దౌర్జన్యంగా ఈడ్చుకొని వెళ్లి,
శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ
శ్రీ యుత గౌరవ నీయులైన డైరెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదు గారికి… విషయం: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ
మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ కు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు
దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. శుక్రవారం
The Human Rights Forum (HRF) and Dalita Aikya Porata Vedika demand that the government of Andhra Pradesh appeal the verdict,
“శిరోముండనం తీర్పు – నేరానికి తగిన శిక్షేనా?” సభ అమలాపురంలోని ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో దళిత ఐక్య పోరాట వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో
ఒకవైపు బలవంతులైన ముద్దాయిలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నానాటికీ మరింత శక్తివంతులు అవుతున్నారు. మొదట నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఉంటాడు. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అధికార పార్టీకి, ప్రధాన ముద్దాయికి ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. కాబట్టి కేసు విచారణలో పురోగతిని అడ్డుకుంటున్నారు. మరోపక్క బాధితులు మాత్రం ప్రభుత్వ పథకాలు సైతం సక్రమంగా పొందలేని స్థితిలో కాలం వెళ్ళదీస్తున్నారు. అంతెందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టప్రకారం రావలసిన నష్టపరిహారం ఈనాటికీ వారికి అందనే లేదు. శిరోముండనంతో వారు తలవంపుల పాలయ్యింది ఒక ఎత్తయితే; ప్రభుత్వాలు, న్యాయస్థానాల వివక్షపూరితమైన తీరుతెన్నులతో జరిగిన అవమానం మరో ఎత్తు. అయినప్పటికీ చట్టాలంటే నమ్మకం సడలకుండా, న్యాయస్థానాల వైఖరి ఎడల విముఖత లేకుండా పట్టుదలతో నిలబడ్డారు. ఈ క్రమంలో ఆది నుంచి నేటికీ ఎన్నో పరీక్షలు, సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బాధితులు ఎస్సీలు కాదనే కొత్త వాదనని ముద్దాయిలు లేవనెత్తితే, తమను తాము దళితులుగా నిరూపించుకున్నారు.