“అస్పృశ్యతకు కేంద్రంగా భారతీయ గ్రామం” ఆనాటి అంబేద్కర్ మాట నేటికీ అక్షరసత్యం
కుందాలపల్లి బాధితులకు న్యాయం చేయాలి!
కుందాలపల్లి బాధితులకు న్యాయం చేయాలి!
పి.గన్నవరం మండలం కుందాలపల్లి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్.ఐ.ఆర్. నమోదు
యు కొత్తపల్లి మండలం యండపల్లి జెడ్పీ హైస్కూల్లో దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష మరియు విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయులు మాట్లాడటాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
జగిత్యాల రూరల్ మండల తహసీల్ కార్యాలయంలో, అటెండర్ గా పనిచేస్తున్న దళిత మహిళకు జరిగిన అవమానంపై మానవ హక్కుల వేదిక కరీంనగర్ జిల్లా నుండి నలుగురు సభ్యులతో
భూపాల్ పల్లి జిల్లా ములుగు ఘనపూర్ ధర్మారావు పేటకు చెందిన బొల్లం బిక్షపతి తనకు చెందిన మూడు ఆవులను మేపుతున్న క్రమంలో పూజారి బాబుకు చెందిన పొలంలో
లొల్ల గ్రామంలో 1987-88 లో చెట్టు పట్టా పొందిన ఎనిమిది మంది లబ్ధిదారుల కుటుంబాలను ఈ రోజు నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం కలిసి
బ్రతుకుతెరువు కోసం కౌతాళం మండలం, సుళకేరి గ్రామం నుండి వచ్చి ఆదోని, క్రాంతి నగర్లో నివాసం ఉంటున్న దళిత మైనర్ బాలిక పట్ల అదే కాలనీకింద చెందిన
జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం ధనాపురం గ్రామానికి వెళ్లిన ఆదోని MLA పార్థసారధి, గుడిసె కృష్ణమ్మలు బహిరంగంగా ప్రజల సమక్షంలో దళితుడైన గ్రామ సర్పంచ్
గుర్రం పల్లి దళితుల పై దాడి చేసిన నిందితుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలనిదళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్), మానవ హక్కుల వేదిక