మానవ హక్కుల వేదిక శిక్షణ తరగతులు – నల్గొండ
ఈరోజు మానవహక్కుల అవగాహన – శిక్షణ తరగతులు నకిరేకల్ డిగ్రీ కళాశాల ఆవరణలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినవి ఈ
జాతీయ ఉద్యమంలో వచ్చిన ఆశయాలు, లక్ష్యాల భావనలో భాగమే లౌకికవాదం, సామ్యవాదం
జాతీయ ఉద్యమంలో వచ్చిన ఆశయాలు, లక్ష్యాల భావనలో భాగమే లౌకికవాదం, సామ్యవాదం అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ అన్నారు. మల్కిపురం
Appeal Regarding the Proposed 40 TPD Polytetrafluoroethylene (PTFE) Production Plant by TGV SRAAC Ltd
To,The Chairperson and Members,Expert Appraisal Committee (Industrial Projects 3),Ministry of Environment, Forests and Climate Change (MoEF&CC),Indira Paryavaran Bhawan, Jor Bagh
ఆదివాసీ మహిళలపై దాడిచేసిన అటవీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి
జూన్ 20 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామపంచాయతీ పరిధిలోని కోసగుంపు గుత్తికోయ గూడెం పై అటవీ అధికారులు దాడి చేసిన సంఘటనపై
సిగాచి యాజమాన్యం పై చర్యలు చేపట్టాలి
పటాన్ చెరు పారిశ్రామికవాడ లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు, తద్వారా జరిగిన తీవ్ర ప్రాణనష్టం పైన మానవ హక్కుల వేదిక బృందం ఈ
మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి చేసి, గాయ పరచిన సంఘటన పై విచారణ జరిపించాలి
మహిళా హక్కుల కార్యకర్త, ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కన్వీనర్ వి.సంధ్యను పోలీసులు అరెస్టు చేసిన క్రమంలో తీవ్రంగా గాయపడిందని తెలిసి, ఆమె హాస్పిటల్ లో
ధనాపురం గ్రామ సర్పంచ్ చంద్ర శేఖర్ పట్ల కుల వివక్షత ప్రదర్శించిన వారి పై కేసులు నమోదు చేయాలి
జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం ధనాపురం గ్రామానికి వెళ్లిన ఆదోని MLA పార్థసారధి, గుడిసె కృష్ణమ్మలు బహిరంగంగా ప్రజల సమక్షంలో దళితుడైన గ్రామ సర్పంచ్
ఆదివాసీ ప్రాంతాలన్నింటిలోనూ తక్షణమే ఇంటివద్ద రేషన్ పంపిణీ వ్యవస్థను పునరుద్ధరించాలి
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో భాగంగా ఇంటి వద్ద రేషన్ సరఫరా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడం పట్ల మానవ హక్కుల వేదిక









