విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వాచ్ మెన్లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలి
హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన. 12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల […]
హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన. 12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల […]
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గ్రామాలలో, కావలి మండలంలోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సెప్టెంబర్ 6 నాడు జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో మత ఉద్రిక్తలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసిన వారి మీద
ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మాదారావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురై 1.9.2025 న
వినాయక నిమజ్జనం సందర్బంగా ఎమ్మిగనూరు పట్టణంలో 31 ఆగస్టు, 2025 తేదిన రాత్రి నిర్దేశించిన మార్గంలో కాకుండ, ఊరేగింపును వేరే మార్గంలో మళ్ళించిన, ఆటో డ్రైవర్ అశోక్,
బ్రతుకుతెరువు కోసం కౌతాళం మండలం, సుళకేరి గ్రామం నుండి వచ్చి ఆదోని, క్రాంతి నగర్లో నివాసం ఉంటున్న దళిత మైనర్ బాలిక పట్ల అదే కాలనీకింద చెందిన
ఆగష్టు 22 నాడు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (యా.ఆర్.ఎస్) విద్యార్థులు 12 మంది పురుగుల మందు కలిపిన నీళ్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన
రైవాడ దగ్గర ప్రతిపాదించిన 900 మెగావాట్ల ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (PSP) కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులను తక్షణమే రద్దు చేయాలని
పల్నాడు జిల్లాలో అత్యధికంగా జరుగుతున్న రైతు ఆత్మహత్య కుటుంబాలను మానవ హక్కుల వేదిక (HRF), రైతు స్వరాజ్య వేదిక (RSV) కలిసి వివరాలను సేకరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా
Farmer suicides are rising alarmingly in Palnadu district. A joint fact-finding team of the Human Rights Forum (HRF) and Rythu