రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి
అక్టోబర్ 20, ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్ […]
అక్టోబర్ 20, ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్ […]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామమలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ బయో ఫ్యూయెల్స్ వారి ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి
దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతిచెంది, వందమందికి పైగా, కాళ్ళు, చేతులు విరిగి, కాలిన గాయాలతోను, మూగగాయల పాలు కావడానికి రాష్ట్రప్రభుత్వం, అందులో
జగిత్యాల రూరల్ మండల తహసీల్ కార్యాలయంలో, అటెండర్ గా పనిచేస్తున్న దళిత మహిళకు జరిగిన అవమానంపై మానవ హక్కుల వేదిక కరీంనగర్ జిల్లా నుండి నలుగురు సభ్యులతో
దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో బీహార్ వలస కార్మికుని మరణం, అనంతరం జరిగిన ఘర్షణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం ఫ్యాక్టరీకి చెందిన కార్మికులనూ, ఫ్యాక్టరీ ప్రతినిధులనూ
ఈ నెల తొమ్మిదవ తేదీన కొత్తపేట తండాకు చెందిన గిరిజన లంబాడ యువకుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో మానవ హక్కుల
భూపాల్ పల్లి జిల్లా ములుగు ఘనపూర్ ధర్మారావు పేటకు చెందిన బొల్లం బిక్షపతి తనకు చెందిన మూడు ఆవులను మేపుతున్న క్రమంలో పూజారి బాబుకు చెందిన పొలంలో
లొల్ల గ్రామంలో 1987-88 లో చెట్టు పట్టా పొందిన ఎనిమిది మంది లబ్ధిదారుల కుటుంబాలను ఈ రోజు నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం కలిసి
విశాఖపట్నం నగరపాలక సంస్థ (జివిఎంసి) వీధి వ్యాపారులను బలవంతంగా ఖాళీ చేయించడం పట్ల మానవ హక్కుల వేదిక (HRF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తొలగింపులు
హాస్టల్ బాలికలకు భద్రత కరువు అనే, ఎబిఎన్ కథనానికి మానవ హక్కుల వేదిక స్పందన. 12-09-2025 నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల