విశాఖ నగరం ఊపిరి కోసం పోరాడుతోంది
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ డిజిటల్ గేట్వే’గా ప్రచారం చేస్తూ గర్వపడుతున్నప్పటికీ, అదే నగరం ఇప్పుడు ఊపిరి కోసం పోరాడుతోంది. ప్రాణాంతక స్థాయికి చేరిన గాలి కాలుష్యం […]
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ డిజిటల్ గేట్వే’గా ప్రచారం చేస్తూ గర్వపడుతున్నప్పటికీ, అదే నగరం ఇప్పుడు ఊపిరి కోసం పోరాడుతోంది. ప్రాణాంతక స్థాయికి చేరిన గాలి కాలుష్యం […]
మలికిపురం మండలం కేశనపల్లి సి సి ఎఫ్ సొసైటీ నందు 10-12-2025 న రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి ఆధ్యర్యంలో జరిగిన సమావేశం సమితి ప్రధాన
యు కొత్తపల్లి మండలం యండపల్లి జెడ్పీ హైస్కూల్లో దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష మరియు విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయులు మాట్లాడటాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
మేల్, ఫీమేల్ వరి వంగడాల పేరిట మోసం నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ యాక్ట్ కింద కేసులునమోదు చేయాలి రైతులకు ఎకరాకు రూ. 80
నవంబర్ 26 న అమలాపురంలో జరిగే రాజ్యాంగం దినోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం మలికిపురం ఫూలే అంబేద్కర్ భవన్ లో మెహమ్మద్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆదోనిని కొత్త జిల్లాగా నిర్ణయించకపోవడాన్ని నిరసిస్తూ, అదే రోజు పెద్ద హరివాణం గ్రామ ప్రజలు స్పందించి, హెచ్. ఆదినారాయణ
పోనీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రయోజనాలనేమన్నా ఒనగూరుస్తుందా అంటే అదీ లేదు. భారతదేశాన్ని ‘డిజిటల్ హబ్’గా మార్చే దిశలో ఒక అడుగుగా గూగుల్ దీనిని అభివర్ణిస్తున్నప్పటికీ, దీని నుంచి అది తీసే లాభాలు స్థానిక ప్రజలకు కాకుండా బహుళజాతి వాటాదారులకే చేరుకుంటాయన్నదే నిజం. ఈ ప్రాజెక్టు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వాస్తవానికి, డేటా సెంటర్లు అత్యంత ఆటోమేటెడ్ విధానాలతో పనిచేస్తాయి. ఒకసారి పూర్తిగా దాని నిర్వహణ మొదలుకాగానే అది సృష్టించే దీర్ఘకాల ఉద్యోగాలు కేవలం వందలలోనే ఉంటాయి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎక్కువగా బయటివారికే దక్కుతాయి. స్థానికులకు వచ్చే ఉద్యోగాలు తాత్కాలికమైనవి, పెద్దగా నైపుణ్యం లేనివి. సదుపాయాల నిర్మాణం, వాటి సాధారణ నిర్వహణ వంటి పనులకే అవి పరిమితం.
అక్టోబర్ 20, ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామమలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ బయో ఫ్యూయెల్స్ వారి ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి
దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతిచెంది, వందమందికి పైగా, కాళ్ళు, చేతులు విరిగి, కాలిన గాయాలతోను, మూగగాయల పాలు కావడానికి రాష్ట్రప్రభుత్వం, అందులో