భూదాన్ కాలనీ నివాసులకు, కూల్చి వేసిన స్థలంలోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల భూదాన్ కాలనీలో గత 12 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దాదాపు రెండు వేల కుటుంబాలకు చెందిన పట్టణ కార్మికుల నివాసాలను ప్రభుత్వ అధికారులు […]
ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల భూదాన్ కాలనీలో గత 12 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దాదాపు రెండు వేల కుటుంబాలకు చెందిన పట్టణ కార్మికుల నివాసాలను ప్రభుత్వ అధికారులు […]
న్యాయవాది పవన్ కుమార్ పై సిఐ తన ఛాంబర్లో దాడి చేశాడన్న ఆరోపణలు నిజమా? అబద్దమా? తెలియాలంటే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి. సుప్రీంకోర్టు ఇటీవలే దేశంలోని అన్ని
12 కోట్ల పైగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, ఎటువంటి చర్చ చేపట్టకుండా పార్లమెంట్లో మౌఖిక
నారాయణపేట జిల్లా మక్తల్, నర్వ మండలాల ప్రజలకు ప్రాణాంతకంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య..ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి వైద్య నిపుణుల బృందంచే విచారణ జరిపించాలి.. నారాయణపేట జిల్లా
మత్స్యకార సంపద మత్స్యకారులకే దక్కాలని, వారు తరతరాలుగా వాడుకుంటున్న భూమి అన్యాక్రాంతం అవ్వడం అన్యాయమని వివిధ ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్
కొయ్యలగూడెం మండలంలో ఆయుధ డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1300 ఎకరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం
రాజేష్ మృతిపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో రీ-పోస్టుమార్టం జరపాలిబాధ్యులపై హత్య కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలిరాజేష్ ది ముమ్మాటికి కస్ట్టోడియల్ డెత్ పోలీసులపై 302 సెక్షన్
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ డిజిటల్ గేట్వే’గా ప్రచారం చేస్తూ గర్వపడుతున్నప్పటికీ, అదే నగరం ఇప్పుడు ఊపిరి కోసం పోరాడుతోంది. ప్రాణాంతక స్థాయికి చేరిన గాలి కాలుష్యం
మలికిపురం మండలం కేశనపల్లి సి సి ఎఫ్ సొసైటీ నందు 10-12-2025 న రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి ఆధ్యర్యంలో జరిగిన సమావేశం సమితి ప్రధాన
యు కొత్తపల్లి మండలం యండపల్లి జెడ్పీ హైస్కూల్లో దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష మరియు విద్యార్థులను కించపరిచేలా ఉపాధ్యాయులు మాట్లాడటాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.