ప్రకృతి వైపరీత్యం అంటే అగ్ని ప్రమాదాలు మాత్రమే కాదు – సంజీవ్ (ఆంధ్రజ్యోతి , 10.08.2023)
జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రీయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు వెంటనే స్పందించే విధంగా నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు స్టేట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు
అధికార బలంతో చేపట్టిన అక్రమ ఆక్వా చెరువుల తవ్వకం ఆపాలి
ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకల్లు గ్రామం దళితవాడనానుకుని ఉన్న పంట భూములలో ఆక్వా చెరువుల తవ్వకం విషయమై, ఈ రోజు ఇద్దరు సభ్యుల మానవ హక్కుల
గని విస్తరణ పేరిట జలాశయం పూడ్చివేత
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీటి వనరు మళ్లింపు పేరిట ఏకంగా జలాశయాన్నే పూడ్చేస్తున్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల సరిహద్దులో వట్టివాగు జలాశయాన్ని 1998 లో
సామాజిక వెలి హేయమైన చర్య
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిమానా విధించడమే కాకుండా, సామాజిక బహిష్కరణ చేయడం హేయమైన చర్య అని, నాగరిక సమాజం సిగ్గుపడే ఈ ఘటనపై విచారణ జరిపి,
భారత్ పై భూతాపం ప్రభావం – ప్రాథమిక అవగాహన
వాతావరణ సంక్షోభం విషయంలో ప్రాధమికమైన అవగాహన కోరుకునే యువకులనూ, కార్యకర్తలనూ, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ దృష్టిలో పెట్టుకుని ఈ వుస్తకాన్ని రూపొందించాను. ఒక్కొక్కరుగా, కలిసికట్టుగా అందరం భూతాప సమస్యతో తలపడాలని అభ్యర్థించడమే ఈ రచన ప్రధాన ఉద్దేశ్యం. చివరి అధ్యాయంలో ఈ విషయంలో మనం అనుసరించగల అంశాలను ప్రస్తావించాను.
కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా?
బాలగోపాల్ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.


