తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తక్షణమే తొలగించాలి
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ 2022 లో ఇచ్చిన తీర్పుని ఆంధ్ర ప్రదేశ్ […]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ 2022 లో ఇచ్చిన తీర్పుని ఆంధ్ర ప్రదేశ్ […]
ఈ సెప్టెంబరు ఐదవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథ పాలెం గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సాయుధ దళసభ్యులు చనిపోయారని
కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మను గ్రామ పెత్తందారు సత్యం గౌడ్ అండతో బీసీ కులస్థులు కులం పేరుతో దూషించి, ఆమెను దౌర్జన్యంగా ఈడ్చుకొని వెళ్లి,
శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ
ఎక్సైజ్ వైఫల్యమే వల్లేనని ఆరోపణ; శారదాపురం వాసులు పిర్యాదు మేరకు గ్రామంలో విచారణ! సోంపేట మండలం మాకన్నపల్లి పంచాయతీ శారదాపురం గ్రామం లో కల్తీ సారాతాగి 30
శ్రీ యుత గౌరవ నీయులైన డైరెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదు గారికి… విషయం: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ
మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ కు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు
మెదక్ జిల్లా, టేక్మల్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలో 3 సెప్టెంబర్ 2024 ఉదయం రాములు అనే వ్యక్తిపై చేతబడి ప్రయోగించాడు అనే నెపంతో గ్రామస్తులు దాడి
ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల
రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)ను ఆరాధనాభావంతో చూడటం మొదలైంది. అయితే,