రావి పహాడ్ గ్రామంలో ఇతనాల్ పరిశ్రమను సందర్శించిన మానవ హక్కుల వేదిక బృందం
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ […]
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ […]
నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు
Several employees of Tagoor Laboratories, JNPC, Parawada were exposed to a toxic gas release in the early hours of 27
విశాఖపట్నం భారీ, మధ్యతరహా పరిశ్రమలకు నెలవు కావడంతో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా, జాతీయ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. తీరప్రాంత నగరం, సహజ నౌకాశ్రయం అన్న విశిష్టతలు నగరానికి ఒకరకంగా శాపంగా పరిణమించాయి. భారీ, మధ్య తరహా తయారీ పరిశ్రమలను, బల్క్ ఫార్మా పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా స్థాపించుకుంటూ పోవడంతో విశాఖ, దాని పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. కాలుష్యానికి తోడు పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలు అటు పరిశ్రమల సిబ్బందినీ, ఇటు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.
పామును చంపిన చీమల దండులా ఉద్దానం ప్రజలు సృష్టించిన ఈ చరిత్ర మరుగున పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. చాలా ఆలస్యం
అయినప్పటికీ ప్రజలు తమ గుండెల్లో దాచుకున్న విషయాలను మా కోసం పునఃస్మరించుకున్నారు. ఆ కథనాలన్నీ పోగుచేసి మీ ముందు ఉంచుతున్నాము. అన్ని
సంఘటనలకూ ఇందులో చోటు దక్కకపోయి ఉండొచ్చు. సామాన్య ప్రజల విజయగాథను రికార్డు చేసే బృహత్ ప్రయత్నంలో కొన్ని విస్మరణకు గురై ఉండొచ్చు.
వాటిని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. హరిత ఉద్యమాలపై ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధనలు చేసే వారికీ ఈ పుస్తకం ఉపయోగపడాలని మా ప్రయత్నం.
సి ఆర్ జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధమని, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఎన్జీటీ తీర్పు రీత్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనుమతుల్లేని ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డుకోవడం రైతులకు తగదన్నారు.
24.09.2024 To, Shri.A. Revanth Reddy Garu, Chief Minister, State of Telangana. Sir, The HUMAN RIGHTS FORUM, is a non- political,
ఆక్వా సేద్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని అంతర్వేది దేవస్థానం గ్రామ ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేసాయి. గురువారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ 2022 లో ఇచ్చిన తీర్పుని ఆంధ్ర ప్రదేశ్
ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల