Fact Finding Reports (Telugu)

Fact Finding Reports (Telugu)

కంచ గచ్చిబౌలి లో ఉన్న 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే కేటాయించాలి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సర్వే no. 25 (p) లో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం TGIIC (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ […]

Fact Finding Reports (Telugu)

మూక దాడులు, మతం పేరిట జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి – తుక్కుగూడ సంఘటన మీద నిజనిర్ధారణ నివేదిక

రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024

Fact Finding Reports (Telugu)

ఆరోర్ ఫార్మాసిటికల్స్ కంపెనీలో సంభవించిన ప్రమాదం మీద ప్రాథమిక నివేదికను విడుదల చేయాలి

నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు

Fact Finding Reports (Telugu)

కరకగూడెం మండలంలో ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో 5-9-2024 తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను (అందరూ ఆదివాసులే) కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవహక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. ఆ సంఘటనకు సంబంధించి సి.బి.ఐ చేత కాని, తెలంగాణా రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కాని నేర పరిశోధన జరిపించాలని HRF కోరుతోంది.

Fact Finding Reports (Telugu)

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అకృత్యాలపై విచారణ జరిపించాలి

షాపూర్ నగర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన

Fact Finding Reports (Telugu)

మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

మెదక్ జిల్లా, టేక్మల్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలో 3 సెప్టెంబర్ 2024 ఉదయం రాములు అనే వ్యక్తిపై చేతబడి ప్రయోగించాడు అనే నెపంతో గ్రామస్తులు దాడి

Fact Finding Reports (Telugu)

ఎల్లమ్మ బస్తీ నివాసులకు న్యాయం చెయ్యాలి

కుత్బుల్లాపూర్ మండలం చింతల్ చెరువుని ఆనుకొని ఉన్న దేవేంద్రనగర్ ఎల్లమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు పోలీసుల సహాయంతో ఆగస్టు 6, 2024 పొద్దున 50 కి పైగా

Fact Finding Reports (Telugu)

బుల్లెట్ గాయానికి గురైన బైరాగిగూడ నివాసి పద్మకు నష్టపరిహారం ప్రకటించాలి

హైదరాబాద్ గండిపేట మండలం లోని బైరాగిగూడ ప్రాంతంలో పద్మ అనే గృహిణి 28 జులై ఉదయం 11 గంటల సమయంలో బట్టలు పిండుకుంటూ ఉండగా తన ఎడమ

Fact Finding Reports (Telugu)

బానోతు దీపిక తల్లిదండ్రులను చంపిన ఉన్మాదికి గరిష్ట శిక్షి విధించాలి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయి గూడెం గ్రామ హామ్లెట్ ‘పదహారు చింతల తండా’ లో 11వ తేదీ గురువారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల విషయంలో ఈరోజు మానవహక్కుల వేదిక బృందం బాధితులను కలిసి వివరాలను సేకరించింది.

Fact Finding Reports (Telugu)

రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండినా దళితులపై వివక్ష యథాతథం

దేశానికి స్వాతంత్రం వచ్చి, మనుషులందరూ సమానమే అనుకొని, అందుకు తగిన రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు గడిచినా సమాజంలో కుల వ్యవస్థ కారణంగా మనుషులందరూ అనేక సామాజిక వర్గాలుగా విభజింపబడి, ఇంకా ఒకరి పట్ల మరొకరు వివక్ష పాటిస్తూనే ఉన్నారు. దళితుల పట్ల అంటరానితనం ఇంకా సమసిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. అందుకు తాజా సాక్ష్యమే ఈ సంఘటన. రాజ్యాంగం ఏమి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రజలకు తమ కులం పట్ల ఉండే వేర్పాటువాద భావాన్ని పెంచుకునే కుల సంఘాలను పోటీపడి ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా, ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు తగ్గటం కాకుండా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి.

Scroll to Top