మందమర్రి విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.