కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పరిశ్రమ విస్తరణ కోసం తయారుచేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ ఆంచనా నివేదికను సవరించాలి.
మందమర్రి విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.