దళితులు కొబ్బరికాయ కొడితే నేరమా? శమ్నాపూర్ ఘటనపై గళమెత్తిన ప్రజాసంఘాలు
శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ […]
శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ […]
ఎక్సైజ్ వైఫల్యమే వల్లేనని ఆరోపణ; శారదాపురం వాసులు పిర్యాదు మేరకు గ్రామంలో విచారణ! సోంపేట మండలం మాకన్నపల్లి పంచాయతీ శారదాపురం గ్రామం లో కల్తీ సారాతాగి 30
శ్రీ యుత గౌరవ నీయులైన డైరెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదు గారికి… విషయం: మెదక్ జిల్లా మనొహరబాద్ మండలం గౌతోజి గూడ
మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ కు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు
మెదక్ జిల్లా, టేక్మల్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలో 3 సెప్టెంబర్ 2024 ఉదయం రాములు అనే వ్యక్తిపై చేతబడి ప్రయోగించాడు అనే నెపంతో గ్రామస్తులు దాడి
ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల
రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)ను ఆరాధనాభావంతో చూడటం మొదలైంది. అయితే,
ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental
బి.ఆర్.ఎన్ నిరంకుశ పాలనను తిరస్కరించి రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌర సంస్థలు కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి అధికారం ఇచ్చారు. మీ పరిపాలన కూడా 9 నెలలు పూర్తి చేసుకుంటున్నది. ఎన్నికలకు ముందే మీరు ప్రజలకు ‘ఆరు గ్యారంటీలు’ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడ్డాక రాష్టంలో గత పదేళ్లుగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కోల్పోవటం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం గ్రహించి ‘ఏడవ హామీ’గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. అదే విషయాన్ని మొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ఘాటించారు. ఈ ఆగస్టు పదిహేనున కూడా మీరు ‘ఏడవ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం’ అని మరోసారి భరోసా ఇచ్చారు. మొదట ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆచరణాత్మకం చేయటం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. అయితే ఏడవ హామీకి సంబంధించి విధానపరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్టు కనిపించడం లేదు.