అనంతపురములో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలు
అనంతపురములో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలు
ప్రతి మనిషికి ఒకే విలువ కోసం. ఆశ నిశ్చయాలతో మానవ హక్కుల వేదిక కార్యాచరణ
అనంతపురములో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలు
ప్రతి మనిషికి ఒకే విలువ కోసం. ఆశ నిశ్చయాలతో మానవ హక్కుల వేదిక కార్యాచరణ
Several employees of Tagoor Laboratories, JNPC, Parawada were exposed to a toxic gas release in the early hours of 27
విశాఖపట్నం భారీ, మధ్యతరహా పరిశ్రమలకు నెలవు కావడంతో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా, జాతీయ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. తీరప్రాంత నగరం, సహజ నౌకాశ్రయం అన్న విశిష్టతలు నగరానికి ఒకరకంగా శాపంగా పరిణమించాయి. భారీ, మధ్య తరహా తయారీ పరిశ్రమలను, బల్క్ ఫార్మా పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా స్థాపించుకుంటూ పోవడంతో విశాఖ, దాని పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. కాలుష్యానికి తోడు పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలు అటు పరిశ్రమల సిబ్బందినీ, ఇటు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో మానవ హక్కుల వేదిక రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిపారు. విద్యార్థుల మధ్య జరిగిన సదస్సులో మానవ
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బదావత్ రాజును నిన్న అర్థరాత్రి (25-11-2024) పోలీసులు హనుమకొండ లోని కె. యు. సి. పోలీస్ స్టేషన్ కు పిలిపించి,
నల్లగొండ జిల్లా కనగల్ మండలం (బుడుమర్లపల్లి) లోని అక్కనపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్ మోడల్ స్కూలు హాస్టలను మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీకి చెందిన
అదాని గ్రీన్ ఎనర్జీ కి చెందిన గౌతం ఆదాని, ఇతర ఉద్యోగుల మీద అమెరికాలోని న్యూయార్క్ లో ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ అబియోగాలు మోపిన నేపధ్యంలో, అదానీ సంస్థతో
In light of criminal indictment of Gautam Adani and other executives of Adani Green Energy by Federal US prosecutors in
మానవ హక్కుల వేదిక ప్రతినిధులు కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంలొ గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. గురుకుల పాఠశాల వసతి