చెంచు మహిళ ఈశ్వరమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి; నిందితులను కఠినంగా శిక్షించాలి.
చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత పాశవికంగా దాడి చెసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మహిళ, ఎస్సీ,ఎస్టీ కమిషన్లో డీబీఎఫ్ పిర్యాదు చేసినట్లు దళిత బహుజన ఫ్రంట్ […]
చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత పాశవికంగా దాడి చెసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మహిళ, ఎస్సీ,ఎస్టీ కమిషన్లో డీబీఎఫ్ పిర్యాదు చేసినట్లు దళిత బహుజన ఫ్రంట్ […]
We would like to highlight a discrepancy in the circular regarding the eligibility criteria for AEPS (Aadhaar Enabled Payment System). The circular mentions that the transfer will be made to pensioners who are eligible for AEPS. This is confusing because to transfer cash, one needs to be eligible for ABPS (Aadhaar Based Payment System) and not AEPS. The AEPS is necessary for cash collection using Aadhaar and biometrics, whereas ABPS facilitates cash transfer into bank accounts. This discrepancy needs to be addressed urgently to ensure clarity and smooth implementation of the disbursement process.
ఈ జనవరి 6 మరియు 8వ తేదీల్లో మరణించిన రెండు పెద్ద పులుల విషయంలో వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా
వాకపల్లి కేసులో నిందిత పోలీసులతో పాటు, వారి కంటే ఎక్కువగా కాకపోయినా వారితో సమానంగా అయినా, దర్యాప్తు సంస్థ కూడా విచారణకు గురైంది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా జడ్జి పోలీసులను నిర్దోషులుగా విడుదల చేశారు కానీ దర్యాప్తు జరిగిన పద్ధతి, దర్యాప్తు అధికారులు మాత్రం దోషులుగా నిలిచారు. సాధారణంగా కేసు దర్యాప్తులో జరిగిన లోపాల మీద స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరగదు. కాని లోపభూయిష్ట దర్యాప్తుపై తీర్పులు ఇచ్చే విధంగా న్యాయశాస్త్ర పరిధి ఇటీవలే విస్తరిస్తోంది. దర్యాప్తు లోపాల వల్ల పూర్తి న్యాయం పొందలేకపోయినా, పట్టు వదలకుండా 2007 నుండి ఈ కేసులో పోరాడినందుకు మహిళలకు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. స్పష్టంగా బయటకు అనకపోయినప్పటికీ, సెషన్స్ జడ్జి ఆ మహిళల సాక్ష్యాన్ని నమ్మినట్లు అర్థమవుతూనే ఉంది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీటి వనరు మళ్లింపు పేరిట ఏకంగా జలాశయాన్నే పూడ్చేస్తున్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల సరిహద్దులో వట్టివాగు జలాశయాన్ని 1998 లో
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన పంప్డ్ స్టోరేజ్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్(PSP)లను రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని మానవ
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం డివిజన్, గొలుగొండ మండలం, పాత మల్లంపేటలో వ్యవసాయం చేస్తున్న గదబ ఆదివాసీ రైతుల సాగు హక్కును కాపాడమని మానవ హక్కుల వేదిక (HRF)
The Human Rights Forum (HRF) calls upon the State government to safeguard the interests of Gadaba adivasis who have been
అనకాపల్లి జిల్లా కొనాం పంచాయతీలో కొత్తవీధి గ్రామంలో ఆదివాసుల సాగులో వున్న భూములపై జిల్లా జాయింట్ కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి, తక్షణం న్యాయం చేయాలని మానవ