మానవ హక్కుల వేదిక మహాసభల కరపత్రం ఆవిష్కరణ
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల పదవ మహాసభలు డిసెంబర్ 14, 15 తారీకుల్లో అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా మలికిపురం అంబేద్కర్ సామాజిక భవనం వద్ద కరపత్రం […]
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల పదవ మహాసభలు డిసెంబర్ 14, 15 తారీకుల్లో అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా మలికిపురం అంబేద్కర్ సామాజిక భవనం వద్ద కరపత్రం […]
దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ, ప్రతి మనిషికి ఒకే విలువ అన్న అంబేద్కర్ పిలుపును కొనసాగిస్తూ డిసెంబర్
డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను త్వరితగతిన అరెస్టు చెయ్యాలని, మైనర్
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల, మైనారిటీల, స్త్రీల హక్కుల నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో
ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చెప్పే కథనానికీ, ఎన్కౌంటర్ మృతుడు మల్లయ్య @ కమలాకర్ భార్య మీనా ప్రత్యక్షంగా
అనంతపురములో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలు
ప్రతి మనిషికి ఒకే విలువ కోసం. ఆశ నిశ్చయాలతో మానవ హక్కుల వేదిక కార్యాచరణ
Several employees of Tagoor Laboratories, JNPC, Parawada were exposed to a toxic gas release in the early hours of 27
విశాఖపట్నం భారీ, మధ్యతరహా పరిశ్రమలకు నెలవు కావడంతో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా, జాతీయ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. తీరప్రాంత నగరం, సహజ నౌకాశ్రయం అన్న విశిష్టతలు నగరానికి ఒకరకంగా శాపంగా పరిణమించాయి. భారీ, మధ్య తరహా తయారీ పరిశ్రమలను, బల్క్ ఫార్మా పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా స్థాపించుకుంటూ పోవడంతో విశాఖ, దాని పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. కాలుష్యానికి తోడు పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలు అటు పరిశ్రమల సిబ్బందినీ, ఇటు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో మానవ హక్కుల వేదిక రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిపారు. విద్యార్థుల మధ్య జరిగిన సదస్సులో మానవ
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బదావత్ రాజును నిన్న అర్థరాత్రి (25-11-2024) పోలీసులు హనుమకొండ లోని కె. యు. సి. పోలీస్ స్టేషన్ కు పిలిపించి,