ఓర్వకల్లు మండలంలోని మూడు క్వార్ట్జ్ గనులకు పర్యావరణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి
ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental
మీ ఏడో హామీ ఏమైంది? పోలీసు హింసను అదుపు చేయరా?
బి.ఆర్.ఎన్ నిరంకుశ పాలనను తిరస్కరించి రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌర సంస్థలు కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి అధికారం ఇచ్చారు. మీ పరిపాలన కూడా 9 నెలలు పూర్తి చేసుకుంటున్నది. ఎన్నికలకు ముందే మీరు ప్రజలకు ‘ఆరు గ్యారంటీలు’ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడ్డాక రాష్టంలో గత పదేళ్లుగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కోల్పోవటం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం గ్రహించి ‘ఏడవ హామీ’గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. అదే విషయాన్ని మొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ఘాటించారు. ఈ ఆగస్టు పదిహేనున కూడా మీరు ‘ఏడవ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం’ అని మరోసారి భరోసా ఇచ్చారు. మొదట ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆచరణాత్మకం చేయటం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. అయితే ఏడవ హామీకి సంబంధించి విధానపరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్టు కనిపించడం లేదు.
ఇన్ఫార్మర్ నెపం మీద రాధ అనే మహిళని మావోయిస్టులు హత్య చేయడాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తుంది
హైదరాబాద్ , కాప్రా ప్రాంతా నికి చెందిన దళిత మహిళ,మావోయిస్టు పార్టీ సభ్యురాలు పల్లెపాటి రాధ ను ఇన్ఫార్మర్ అన్న ఆరోపణ తో, మావోయిస్టు పార్టీ శ్రేణులు
ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.
HRF wants quartzite mining lease at Kusuluvada revoked, public hearing cancelled
The Human Rights Forum (HRF) demands that the mining lease and all other permissions accorded to project proponent Ms VR
Immediate action needed in addressing the plight of Interstate Migrant Labor at Construction Company Labor Camps in and around Hyderabad and Rangareddy.
We submit this petition to you to highlight the issues faced by inter-state migrant workers working in Hyderabad.
Amid real estate boom, many high rise building constructions are taking place at a fast pace in Hyderabad especially at Gachibowli and Kokapet surrounding areas. The construction companies rely on migrant workers from Odisha, Jharkhand, Uttar Pradesh and Bihar. The construction companies rely on contractors to get the workforce and builds labour camps where water and toilet facilities are provided for the labour.
దళిత మహిళ పై చిత్రహింసలకు పాల్పడ్డ ఎస్.ఐ పై కేసు నమోదు చేయాలి.
దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. శుక్రవారం
ఎల్లమ్మ బస్తీ నివాసులకు న్యాయం చెయ్యాలి
కుత్బుల్లాపూర్ మండలం చింతల్ చెరువుని ఆనుకొని ఉన్న దేవేంద్రనగర్ ఎల్లమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు పోలీసుల సహాయంతో ఆగస్టు 6, 2024 పొద్దున 50 కి పైగా
బుల్లెట్ గాయానికి గురైన బైరాగిగూడ నివాసి పద్మకు నష్టపరిహారం ప్రకటించాలి
హైదరాబాద్ గండిపేట మండలం లోని బైరాగిగూడ ప్రాంతంలో పద్మ అనే గృహిణి 28 జులై ఉదయం 11 గంటల సమయంలో బట్టలు పిండుకుంటూ ఉండగా తన ఎడమ









