అదానీ సంస్థతో ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలి
అదాని గ్రీన్ ఎనర్జీ కి చెందిన గౌతం ఆదాని, ఇతర ఉద్యోగుల మీద అమెరికాలోని న్యూయార్క్ లో ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ అబియోగాలు మోపిన నేపధ్యంలో, అదానీ సంస్థతో […]
అదాని గ్రీన్ ఎనర్జీ కి చెందిన గౌతం ఆదాని, ఇతర ఉద్యోగుల మీద అమెరికాలోని న్యూయార్క్ లో ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ అబియోగాలు మోపిన నేపధ్యంలో, అదానీ సంస్థతో […]
మానవ హక్కుల వేదిక ప్రతినిధులు కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంలొ గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. గురుకుల పాఠశాల వసతి
ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని
పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న
సి ఆర్ జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధమని, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఎన్జీటీ తీర్పు రీత్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనుమతుల్లేని ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డుకోవడం రైతులకు తగదన్నారు.
మానవ హక్కుల వేదిక ఎస్.సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. 30 ఏళ్ల పోరాటం తర్వాత ఎస్.సి వర్గీకరణ పై
ఆక్వా సేద్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని అంతర్వేది దేవస్థానం గ్రామ ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేసాయి. గురువారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులని తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ 2022 లో ఇచ్చిన తీర్పుని ఆంధ్ర ప్రదేశ్
ఈ సెప్టెంబరు ఐదవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథ పాలెం గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సాయుధ దళసభ్యులు చనిపోయారని
కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మను గ్రామ పెత్తందారు సత్యం గౌడ్ అండతో బీసీ కులస్థులు కులం పేరుతో దూషించి, ఆమెను దౌర్జన్యంగా ఈడ్చుకొని వెళ్లి,