Press Statements (Telugu)

Press Statements (Telugu)

దళితులు కొబ్బరికాయ కొడితే నేరమా? శమ్నాపూర్ ఘటనపై గళమెత్తిన ప్రజాసంఘాలు

శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ […]

Press Statements (Telugu)

నాటుసారా మరణాలపై మానవ హక్కుల వేదిక విచారణ

ఎక్సైజ్ వైఫల్యమే వల్లేనని ఆరోపణ; శారదాపురం వాసులు పిర్యాదు మేరకు గ్రామంలో విచారణ! సోంపేట మండలం మాకన్నపల్లి పంచాయతీ శారదాపురం గ్రామం లో కల్తీ సారాతాగి 30

Press Statements (Telugu)

దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి

మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ కు చెందిన దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు

Press Statements (Telugu)

ప్రకృతి వైపరీత్యాల నివారణకు తగిన వ్యవస్థను బలోపేతం చేయాలి

ఆగస్టు చివరి వారంలో రాష్ట్రమంతటా కురిసిన భారీ వర్షాలు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. కొన్ని పదుల మంది మనుషులు చనిపోయారు. 117 గ్రామాలు వరదల

Press Statements (Telugu), Uncategorized

ఓర్వకల్లు మండలంలోని మూడు క్వార్ట్జ్ గనులకు పర్యావరణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి

ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental

Press Statements (Telugu)

ఇన్ఫార్మర్ నెపం మీద రాధ అనే మహిళని మావోయిస్టులు హత్య చేయడాన్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తుంది

హైదరాబాద్ , కాప్రా ప్రాంతా నికి చెందిన దళిత మహిళ,మావోయిస్టు పార్టీ సభ్యురాలు పల్లెపాటి రాధ ను ఇన్ఫార్మర్ అన్న ఆరోపణ తో, మావోయిస్టు పార్టీ శ్రేణులు

Press Statements (Telugu)

ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.

Press Statements (Telugu)

దళిత మహిళ పై చిత్రహింసలకు పాల్పడ్డ ఎస్.ఐ పై కేసు నమోదు చేయాలి.

దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. శుక్రవారం

Press Statements (Telugu)

మహ్మద్ హుస్సేన్ ను వెంటనే విడుదల చేయాలి

రచయిత, మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటినుండి అక్రమంగా పట్టుకెళ్ళటాన్ని ఖండిస్తున్నాం. జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో

Press Statements (Telugu)

రామడుగు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన కూతాడి కనకయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక మరియు దళిత

Scroll to Top