ఓర్వకల్లు మండలంలోని మూడు క్వార్ట్జ్ గనులకు పర్యావరణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి
ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental […]
ఓర్వకల్లు మండలంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు మూడు క్వార్టజ్ Quartz గనులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు ప్రజల సమక్షంలో పర్యావరణ ప్రాభావిత నివేదిక (Environmental […]
హైదరాబాద్ , కాప్రా ప్రాంతా నికి చెందిన దళిత మహిళ,మావోయిస్టు పార్టీ సభ్యురాలు పల్లెపాటి రాధ ను ఇన్ఫార్మర్ అన్న ఆరోపణ తో, మావోయిస్టు పార్టీ శ్రేణులు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.
దళిత మహిళ కళావతిని చిత్రహింసలకు గురి చేసిన బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ పై క్రిమినల్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. శుక్రవారం
రచయిత, మాజీ మావోయిస్టు మహ్మద్ హుస్సేన్ ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటినుండి అక్రమంగా పట్టుకెళ్ళటాన్ని ఖండిస్తున్నాం. జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన కూతాడి కనకయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన కేసులో ఈ రోజు మానవ హక్కుల వేదిక మరియు దళిత
చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత పాశవికంగా దాడి చెసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మహిళ, ఎస్సీ,ఎస్టీ కమిషన్లో డీబీఎఫ్ పిర్యాదు చేసినట్లు దళిత బహుజన ఫ్రంట్
“శిరోముండనం తీర్పు – నేరానికి తగిన శిక్షేనా?” సభ అమలాపురంలోని ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో దళిత ఐక్య పోరాట వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో
అరుంధతి రాయ్ మరియు షేక్ షౌకత్ హుస్సేన్ ( కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్) ల మీద 14 ఏళ్ళ క్రితం నాటి
ఎంతో బాధ్యత కలిగిన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సదస్సుపై ఎన్నికల కోడ్ అమలు అంటూ, రామున్ని ధూషిస్తున్నారంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ భౌతిక దాడికి దిగటం అనాగరికమైన పద్ధతి. వారి ఆరోపణల్లో నిజమే ఉంటే భౌతికదాడికి దిగకుండా వారు చట్టాన్ని ఆశ్రయించాల్సి ఉండింది. మతోన్మాద ప్రేరేపిత విద్యార్థులు వారి రాజకీయ నాయకుల ఆదేశాలతో చేసిన ఈ మూక దాడి ఆధునిక సభ్య సమాజానికి సిగ్గు చేటు.
భౌతిక దాడికి గురైన సాహితీవేత్తలతో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసం నింపాలనీ, రాష్ట్రంలో ఇటువంటి మూక దాడులు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక కోరుతున్నది. భౌతిక దాడులకు దిగిన వ్యక్తులపైనా, వారిని పంపిన రాజకీయ నాయకులపైనా వెంటనే కేసులు నమోదు చేయించి, అరెస్టు చేయించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం.