ఎదురుకాల్పుల దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆందోళనకరం
ఎదురు కాల్పులు (encounters) జరిగి మరణాలు సంభవించిన ప్రతి సందర్భంలోనూ పోలీసులపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు […]
ఎదురు కాల్పులు (encounters) జరిగి మరణాలు సంభవించిన ప్రతి సందర్భంలోనూ పోలీసులపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు […]
విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయితీలోని కళ్యాణలోవ జలాశయం పరీవాహక ప్రాంత రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. పరీవాహక
ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ, పార్లమెంటు స్థానాలకూ ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు వ్యవహరించిన తీరు పట్ల మానవహక్కుల వేదిక దిగ్ర్భాంతి చెందుతోంది. ప్రజల
అటవీ హక్కుల చట్టం (Forest Rights Act) ప్రకారం దక్కాల్సిన హక్కులు కొంత మంది ఆదివాసీలకు దక్కబోవని, వారు ఆ హక్కులకు అనర్హులంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు
దెందులూరు తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ‘దళితులకు పదవులు ఎందుకురా’ అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే
తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (Coastal Regulatory Zone – CRZ), 2018 నోటిఫికేషన్ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. అటవీ హక్కుల
‘ఆర్థికంగా బలహీనమైన వర్గాల’ వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (2019) మానవహక్కుల వేదిక (HRF)
లోక్సభ ఇటీవల ఆమోదించిన ‘ట్రాన్స్జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు -2018’లో అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. తమ హక్కులను పరిరక్షించే అంశాల కంటే భక్షించే అంశాలే
ఇటీవల జలంధర్ పట్టణంలో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ISCA) 106వ సభలలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేసిన శాస్త్ర విరుద్ధ ప్రకటనలను మానవహక్కుల
ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతి నది ఒడ్డున, అహేరి తాలూకా నైనేర్ ప్రాంతాన ఉన్న అడవులలో భద్రతా, పోలీసు బలగాలు ఏప్రిల్ 22, 28 తేదీల్లో 40