Press Statements (Telugu)

Press Statements (Telugu)

మహిళా చైతన్యంతోనే సాధికారికత

స్త్రీ, పురుష సమానత్వం గురించి హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలకు చిత్త శుద్ధి కరువైందని, స్త్రీలు చైతన్యవంతమై హక్కులు అమలు […]

Press Statements (Telugu)

రక్తహీనత తో మరణించిన గిరిజన బాలింత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

నిర్మల్ జిల్లా కడెం మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కొలాo గిరిజన బాలింత మహిళ రక్తహీనత తో శనివారం తెల్లవారుజామున ఉట్నూర్ లో మృతి చెందిన సంఘటన

Press Statements (Telugu)

పులుల సంరక్షణ పేరుతో గిరిజన కుటుంబాలను ఉన్న చోటు నుండి వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది

కొత్త మైసంపేట గ్రామాన్ని సందర్శించిన మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ పులుల సంరక్షణ పేరుతో అమాయక గిరిజన కుటుంబాలను ఉన్న చోటు నుండి వేరే

Press Statements (Telugu)

ఉలవపాడు మండలంలో బిపిసిఎల్ రిఫైనరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) వారి ప్రాజెక్ట్ కోసం నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం లోని తీర ప్రాంతంలో భారీ స్థాయి భూసేకరణ

Press Statements (Telugu)

అటవీ శాఖ అధికారులు అజం నగర్ శివారులో పోడు చేసుకుంటున్న కుటుంబాల పై చేసిన దాడిని ఖండిస్తున్నాం

20 ఫిబ్రవరి 2025 గురువారం నాడు అటవీ అధికారులు అజం నగర్ శివారులో పోడు చేసుకుంటున్న సుమారు 11 కుటుంబాలపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన సంఘటన

Press Statements (Telugu)

రాజలింగమూర్తి హత్య కేసు విచారణను హైకోర్టు సిట్టింగ్ జడ్జికి అప్పగించాలి

ఈనెల 19వ తారీకు బుధవారం రోజు భూపాలపల్లి నగరంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసు విషయంలో బీఆరెస్ రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన

Press Statements (Telugu)

మొరుసుమిల్లి గ్రామానికి చెందిన వి. శాంసన్ ను కష్టడీలో చిత్రమహింసలకి గురి చేసిన పోలీసులపై బిఎన్ఎస్, ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొరుసుమిల్లి గ్రామానికి చెందిన వి. శాంసన్ ను పోలీసు కష్టడీలో చిత్రమహింసలకి గురి చేసిన వివిధ పోలీసే స్టేషన్ లకి చెందిన

Press Statements (Telugu)

అదుపు తప్పుతున్న మతోన్మాద సంస్కృతికి సంకేతమే రంగరాజన్ పై దాడి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు దాడి చేశారు.

Press Statements (Telugu)

గోవర్ధనగిరి గ్రామ దుర్ఘటనపై మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ

సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గోవర్ధనగిరి గ్రామంలో తేదీ: 30/01/2025 నాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి

Press Statements (Telugu)

కప్పట్రాల అటవీ భూముల్లో యురేనియం తవ్వబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి

కర్నూల్ జిల్లా కప్పట్రాల రిజర్వు ఫారెస్టులో ఇకపై ఉరేనియం నిక్షేపాల సర్వే, వెలికితీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులలో చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఖచ్చితమైన తీర్మానం

Scroll to Top