Press Statements (Telugu)

Press Statements (Telugu)

హెచ్ఆర్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం

మానవ హక్కుల వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి […]

Press Statements (Telugu)

గుర్రం పల్లి దళితుల పై దాడి చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి

గుర్రం పల్లి దళితుల పై దాడి చేసిన నిందితుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలనిదళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్), మానవ హక్కుల వేదిక

Press Statements (Telugu)

TGV SRAAC పరిశ్రమ విస్తరణకు సంబంధించి, వి. వెంకటేశ్వర్లు కవిత రాయడం పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.

కర్నూలు లోని TGV SRAAC విషపూరిత రసాయన పరిశ్రమ విస్తరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం కాకుండ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా మోటార్

Press Statements (Telugu)

విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రభుత్వ విధానాలకు లోబడి తొలగించిన 3000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

విశాఖ ఉక్కు కర్మాగారంలో గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు

Press Statements (Telugu)

తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది

ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారనే ఆరోపణ మీద గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులని రోడ్డు మీద, అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ

Press Statements (Telugu)

ఎన్కౌంటర్ మృతుల పార్థివదేహాలను బంధువులకు వెంటనే అప్పగించాలి

ఈనెల 21వ తేదీ బుధవారం ఉదయం ఛత్తీస్గడ్ అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ‘ఎన్కౌంటర్ ‘ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు

Press Statements (Telugu)

బత్తుల మహేందర్ పై అకారణంగా దాడి చేసిన సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ ని సస్పెండ్ చేసి, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, గొల్లగూడెం గ్రామానికి చెందిన 40 ఏళ్ల బత్తుల మహేందర్ ఎమ్మెస్సీ బీఈడీ చదివి, ఏ ఉద్యోగమూ రాక స్థానికంగా కూల్ డ్రింక్స్

Press Statements (Telugu)

శ్రీకాకుళం జిల్లా, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి కుటుంబానికి న్యాయం జరగాలి, ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను అమలు చేయాలి

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి (58) కుటుంబానికి న్యాయం జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను

Press Statements (Telugu)

ఉపాధి కూలీలకు వేసవి మజ్జిగ కేంద్రాలు ప్రారంభించాలి

ఉపాధి పథకం ప్రారంభ రోజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతంలో ప్రభుత్వమే వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి కూలీలకు ఇచ్చే వేతనాలకు అదనముగా కలిపి

Press Statements (Telugu)

దళితుల సంఘ బహిష్కరణకి పరిష్కారం శాంతి కమిటీనా?

పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో దళితులను సంఘ బహిష్కరణకు గురిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని మానవ హక్కుల

Scroll to Top