వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్న ఉమిద్ (వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు 2025 )చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని మానవ హక్కుల వేదిక అంబేద్కర్ కోనసీమ […]
రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్న ఉమిద్ (వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు 2025 )చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని మానవ హక్కుల వేదిక అంబేద్కర్ కోనసీమ […]
జూన్ 8, సాయంత్రం మైలారపు అడెల్లు (భాస్కర్) స్వగ్రామం అదిలాబాద్ జిల్లా బోధ్ మండలం, పొచ్చర గ్రామానికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీగా మేం వెళ్ళి
మానవ హక్కుల వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి
గుర్రం పల్లి దళితుల పై దాడి చేసిన నిందితుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలనిదళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్), మానవ హక్కుల వేదిక
కర్నూలు లోని TGV SRAAC విషపూరిత రసాయన పరిశ్రమ విస్తరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం కాకుండ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా మోటార్
విశాఖ ఉక్కు కర్మాగారంలో గత పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు లొంగకుండా సమ్మె కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు
ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారనే ఆరోపణ మీద గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులని రోడ్డు మీద, అందరి ముందు విచాక్షణారహితంగా కొట్టడాన్ని మానవ
ఈనెల 21వ తేదీ బుధవారం ఉదయం ఛత్తీస్గడ్ అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ‘ఎన్కౌంటర్ ‘ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు
కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, గొల్లగూడెం గ్రామానికి చెందిన 40 ఏళ్ల బత్తుల మహేందర్ ఎమ్మెస్సీ బీఈడీ చదివి, ఏ ఉద్యోగమూ రాక స్థానికంగా కూల్ డ్రింక్స్
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, పెద్దకొజ్జిరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహ మూర్తి (58) కుటుంబానికి న్యాయం జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జి.ఓ 43ను