మానవ హక్కుల వేదిక 10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలి
మానవ హక్కుల వేదిక (HRF) ఈనెల 14, 15 తేదీలలో (శని, ఆదివారం )10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలు అనంతపురంలో జరుపుకుంటుంది. అనంతపురం లోని సాయి
మానవ హక్కుల వేదిక మహాసభల కరపత్రం ఆవిష్కరణ
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల పదవ మహాసభలు డిసెంబర్ 14, 15 తారీకుల్లో అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా మలికిపురం అంబేద్కర్ సామాజిక భవనం వద్ద కరపత్రం
మానవ హక్కుల వేదిక 10 వ ఉభయ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ, ప్రతి మనిషికి ఒకే విలువ అన్న అంబేద్కర్ పిలుపును కొనసాగిస్తూ డిసెంబర్
నిందితుల ఆచూకీ తక్షణమే కనుగొనాలి! మైనర్ బాలికకు రక్షణ కల్పించాలి!
డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను త్వరితగతిన అరెస్టు చెయ్యాలని, మైనర్
డాక్టర్ అంబేద్కర్ కు మానవ హక్కుల వేదిక ఘన నివాళి
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల, మైనారిటీల, స్త్రీల హక్కుల నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో
ఎన్కౌంటర్లు ఉండవని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి
ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చెప్పే కథనానికీ, ఎన్కౌంటర్ మృతుడు మల్లయ్య @ కమలాకర్ భార్య మీనా ప్రత్యక్షంగా
అనంతపురములో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలు
అనంతపురములో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలు
ప్రతి మనిషికి ఒకే విలువ కోసం. ఆశ నిశ్చయాలతో మానవ హక్కుల వేదిక కార్యాచరణ
Gas leak at Tagoor Labs, Paravada: HRF alleges cover up
Several employees of Tagoor Laboratories, JNPC, Parawada were exposed to a toxic gas release in the early hours of 27
పరిశ్రమల్లో మరణ మృదంగం: పారిశ్రామిక భద్రత, కాలుష్యాల పై నివేదిక
విశాఖపట్నం భారీ, మధ్యతరహా పరిశ్రమలకు నెలవు కావడంతో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా, జాతీయ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. తీరప్రాంత నగరం, సహజ నౌకాశ్రయం అన్న విశిష్టతలు నగరానికి ఒకరకంగా శాపంగా పరిణమించాయి. భారీ, మధ్య తరహా తయారీ పరిశ్రమలను, బల్క్ ఫార్మా పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా స్థాపించుకుంటూ పోవడంతో విశాఖ, దాని పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. కాలుష్యానికి తోడు పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలు అటు పరిశ్రమల సిబ్బందినీ, ఇటు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.









