అభూజ్ మద్ ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని […]
ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని […]
పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న
We are writing to express our deep concern and outrage regarding the recent illegal demolition of Street vendor shops at Vanasthalipuram Rythu Bazar on September 25, 26, 2024. This has affected more than 70 street vendors amounting to lakhs of property loss, including goods to be sold and structure of shops.
సి ఆర్ జెడ్ పరిధిలో ఆక్వా సేద్యం చేయడం చట్ట విరుద్ధమని, అనుమతుల్లేని భూముల్లో సాగుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం చట్టరీత్యా నేరమని, తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఎన్జీటీ తీర్పు రీత్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనుమతుల్లేని ఆక్వా సాగుకు విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి వచ్చిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డుకోవడం రైతులకు తగదన్నారు.
24.09.2024 To, Shri.A. Revanth Reddy Garu, Chief Minister, State of Telangana. Sir, The HUMAN RIGHTS FORUM, is a non- political,
మానవ హక్కుల వేదిక ఎస్.సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. 30 ఏళ్ల పోరాటం తర్వాత ఎస్.సి వర్గీకరణ పై
Date: 22-09-2024. To, Commissioner of Police,Cyberabad.
షాపూర్ నగర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన
21.09.2024 To,Commissioner,Greater Hyderabad Municipal Corporation. Sub: Recommendations regarding Homeless Shelter Homes in Hyderabad Madam, Human Rights Forum has been working
ఆక్వా సేద్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని అంతర్వేది దేవస్థానం గ్రామ ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేసాయి. గురువారం