గాజులరామారంలో పేదల ఇళ్ల కూల్చివేత – HYDRA చర్యలు గర్హనీయం
గాజులరామారంలోని గడ్డిపోచమ్మ, బాలయ్య, రాజ రాజేంద్ర మరియు అబిద్ బస్తీలలో సెప్టెంబర్ 21వ తేదీన మొత్తం 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో […]
గాజులరామారంలోని గడ్డిపోచమ్మ, బాలయ్య, రాజ రాజేంద్ర మరియు అబిద్ బస్తీలలో సెప్టెంబర్ 21వ తేదీన మొత్తం 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో […]
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో 2025 జూన్ 18న ముగ్గురు మావోయిస్టు సాయుధ దళ సభ్యుల హత్యకు కారకులైన పోలీసు సిబ్బందిపై క్రిమినల్
జూన్ 20 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామపంచాయతీ పరిధిలోని కోసగుంపు గుత్తికోయ గూడెం పై అటవీ అధికారులు దాడి చేసిన సంఘటనపై
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సర్వే no. 25 (p) లో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం TGIIC (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్
రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024
నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో 5-9-2024 తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను (అందరూ ఆదివాసులే) కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవహక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. ఆ సంఘటనకు సంబంధించి సి.బి.ఐ చేత కాని, తెలంగాణా రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కాని నేర పరిశోధన జరిపించాలని HRF కోరుతోంది.
షాపూర్ నగర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన
మెదక్ జిల్లా, టేక్మల్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలో 3 సెప్టెంబర్ 2024 ఉదయం రాములు అనే వ్యక్తిపై చేతబడి ప్రయోగించాడు అనే నెపంతో గ్రామస్తులు దాడి
కుత్బుల్లాపూర్ మండలం చింతల్ చెరువుని ఆనుకొని ఉన్న దేవేంద్రనగర్ ఎల్లమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు పోలీసుల సహాయంతో ఆగస్టు 6, 2024 పొద్దున 50 కి పైగా