75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, బిసి నివాస ప్రాంతాల దుస్థితి!?
మల్కిపురం మండలం, మలికిపురం గ్రామం చెరువు గుంట ప్రాంతంలో గత 40 సంవత్సరములుగా నివాస స్థలములకు దారి లేక ఇబ్బంది పడుతున్న 25 కుటుంబాల అభ్యర్థన మేరకు […]
మల్కిపురం మండలం, మలికిపురం గ్రామం చెరువు గుంట ప్రాంతంలో గత 40 సంవత్సరములుగా నివాస స్థలములకు దారి లేక ఇబ్బంది పడుతున్న 25 కుటుంబాల అభ్యర్థన మేరకు […]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీీమ జిల్లా, అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక కేతా లాస్య మాధురి విద్యుత్ ప్రమాదానికి గురై చేతిని కోల్పోయిన
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ
తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి
విద్యా నగర్, శివమ్ రోడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా బైటకమ్మరి అనబడే సంచార జాతికి చెందిన దాదాపు పది కుటుంబాలు గృహనిర్మాణానికి అవసరం అయిన గునపాలు,
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాల
మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గొర్రెపాటి మాధవరావు హఠాన్మరణం పట్ల మా సంస్థ ఉభయ రాష్ట్రాల
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని
ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు,కౌలు రైతుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించడం జరిగింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి కి చెందిన కాట్రావుల
కులధృవీకరణ పత్రాలు మంజూరులో అధికారుల అలసత్వం వెంకటాయపాలెం శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం పిల్లలకు కులధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని మానవ హక్కుల