మానవ హక్కుల వేదిక 10 వ ఉభయ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ, ప్రతి మనిషికి ఒకే విలువ అన్న అంబేద్కర్ పిలుపును కొనసాగిస్తూ డిసెంబర్ […]
దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ, ప్రతి మనిషికి ఒకే విలువ అన్న అంబేద్కర్ పిలుపును కొనసాగిస్తూ డిసెంబర్ […]
డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను త్వరితగతిన అరెస్టు చెయ్యాలని, మైనర్
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల, మైనారిటీల, స్త్రీల హక్కుల నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో
ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చెప్పే కథనానికీ, ఎన్కౌంటర్ మృతుడు మల్లయ్య @ కమలాకర్ భార్య మీనా ప్రత్యక్షంగా
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో మానవ హక్కుల వేదిక రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిపారు. విద్యార్థుల మధ్య జరిగిన సదస్సులో మానవ
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బదావత్ రాజును నిన్న అర్థరాత్రి (25-11-2024) పోలీసులు హనుమకొండ లోని కె. యు. సి. పోలీస్ స్టేషన్ కు పిలిపించి,
అదాని గ్రీన్ ఎనర్జీ కి చెందిన గౌతం ఆదాని, ఇతర ఉద్యోగుల మీద అమెరికాలోని న్యూయార్క్ లో ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ అబియోగాలు మోపిన నేపధ్యంలో, అదానీ సంస్థతో
మానవ హక్కుల వేదిక ప్రతినిధులు కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంలొ గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. గురుకుల పాఠశాల వసతి
ఛత్తీస్ ఘడ్ లోని అభూజ్ మద్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని
పెద్ద కడుబూరు పోలీసులు చిన్న తుంబళం గ్రామంలో జరిగిన ఘర్షణ పూర్వపరాలను విచారించకుండా, మంత్రాలయం శాసనసభ్యులు బాల నాగిరెడ్డి ప్రమేయంతో బాధితులపైనే క్రిమినల్ కేసును నమోదు చేశారన్న