యురేనియం వద్దే వద్దు!
యురేనియం తవ్వకాల వల్ల ప్రజల జీవనానికి జరగబోయే ప్రమాదం గురించి దేవనకొండ మండలంలోని ప్రభావిత గ్రామాలైన కప్పట్రాళ్ల, నెల్లిబండ, పి. కోటకొండ ప్రజలను మానవ హక్కుల వేదిక […]
యురేనియం తవ్వకాల వల్ల ప్రజల జీవనానికి జరగబోయే ప్రమాదం గురించి దేవనకొండ మండలంలోని ప్రభావిత గ్రామాలైన కప్పట్రాళ్ల, నెల్లిబండ, పి. కోటకొండ ప్రజలను మానవ హక్కుల వేదిక […]
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ చట్టవిరుద్ధం అని, ఆ నిర్మాణాన్ని తక్షణమే
మల్కిపురం మండలం, మలికిపురం గ్రామం చెరువు గుంట ప్రాంతంలో గత 40 సంవత్సరములుగా నివాస స్థలములకు దారి లేక ఇబ్బంది పడుతున్న 25 కుటుంబాల అభ్యర్థన మేరకు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీీమ జిల్లా, అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక కేతా లాస్య మాధురి విద్యుత్ ప్రమాదానికి గురై చేతిని కోల్పోయిన
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ
తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి
విద్యా నగర్, శివమ్ రోడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా బైటకమ్మరి అనబడే సంచార జాతికి చెందిన దాదాపు పది కుటుంబాలు గృహనిర్మాణానికి అవసరం అయిన గునపాలు,
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాల
మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గొర్రెపాటి మాధవరావు హఠాన్మరణం పట్ల మా సంస్థ ఉభయ రాష్ట్రాల
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని