అదుపు తప్పుతున్న మతోన్మాద సంస్కృతికి సంకేతమే రంగరాజన్ పై దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు దాడి చేశారు. […]
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు దాడి చేశారు. […]
సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గోవర్ధనగిరి గ్రామంలో తేదీ: 30/01/2025 నాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి
కర్నూల్ జిల్లా కప్పట్రాల రిజర్వు ఫారెస్టులో ఇకపై ఉరేనియం నిక్షేపాల సర్వే, వెలికితీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులలో చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఖచ్చితమైన తీర్మానం
కాకినాడ జిల్లా కరప మండలం వాకాడ గ్రామంలోని ప్రాధమిక మెయిన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వి. ఎస్. రామారావు ఐదవ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని, బాలిక తల్లి
యురేనియం తవ్వకాల వల్ల ప్రజల జీవనానికి జరగబోయే ప్రమాదం గురించి దేవనకొండ మండలంలోని ప్రభావిత గ్రామాలైన కప్పట్రాళ్ల, నెల్లిబండ, పి. కోటకొండ ప్రజలను మానవ హక్కుల వేదిక
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ చట్టవిరుద్ధం అని, ఆ నిర్మాణాన్ని తక్షణమే
మల్కిపురం మండలం, మలికిపురం గ్రామం చెరువు గుంట ప్రాంతంలో గత 40 సంవత్సరములుగా నివాస స్థలములకు దారి లేక ఇబ్బంది పడుతున్న 25 కుటుంబాల అభ్యర్థన మేరకు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీీమ జిల్లా, అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక కేతా లాస్య మాధురి విద్యుత్ ప్రమాదానికి గురై చేతిని కోల్పోయిన
నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ
తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి