మందమర్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకులపై పోలీసుల వేధింపులు ఆపాలి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని […]
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని […]
ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు,కౌలు రైతుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించడం జరిగింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి కి చెందిన కాట్రావుల
కులధృవీకరణ పత్రాలు మంజూరులో అధికారుల అలసత్వం వెంకటాయపాలెం శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం పిల్లలకు కులధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని మానవ హక్కుల
ఆస్పరి మండలం, జొహరాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని 35ఏళ్ళ తన కూతురిని ముత్తుకూరు గ్రామానికి చెందిన హనుమంతు నమ్మించి అత్యాచారానికి పాల్పడినాడని బాధితురాలి తండ్రి ఆరోపణలు
ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో అక్రమ ఆక్వా సాగుపై హైకోర్టు ఉత్తర్వులని అమలు చేయటంలో అలసత్వం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, బాధితుడు చిక్కం వీరదుర్గాప్రసాద్
మానవ హక్కుల వేదిక (HRF) ఈనెల 14, 15 తేదీలలో (శని, ఆదివారం )10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలు అనంతపురంలో జరుపుకుంటుంది. అనంతపురం లోని సాయి
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల పదవ మహాసభలు డిసెంబర్ 14, 15 తారీకుల్లో అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా మలికిపురం అంబేద్కర్ సామాజిక భవనం వద్ద కరపత్రం
దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ, ప్రతి మనిషికి ఒకే విలువ అన్న అంబేద్కర్ పిలుపును కొనసాగిస్తూ డిసెంబర్
డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను త్వరితగతిన అరెస్టు చెయ్యాలని, మైనర్
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల, మైనారిటీల, స్త్రీల హక్కుల నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో