సామాజిక వెలి హేయమైన చర్య
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిమానా విధించడమే కాకుండా, సామాజిక బహిష్కరణ చేయడం హేయమైన చర్య అని, నాగరిక సమాజం సిగ్గుపడే ఈ ఘటనపై విచారణ జరిపి, […]
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిమానా విధించడమే కాకుండా, సామాజిక బహిష్కరణ చేయడం హేయమైన చర్య అని, నాగరిక సమాజం సిగ్గుపడే ఈ ఘటనపై విచారణ జరిపి, […]
బాలగోపాల్ గారు ఈ ప్రసంగంలో వేదకాలం నుండి నేటి కాలం వరకు కులం, కులవ్యవస్థ, వర్నధర్మం ఎలా రూపు దిద్దుకుంటూ వచ్చాయో, మిగతా దేశాల్లో లేని వర్ణధర్మం మన దేశంలో మాత్రమే ఎందుకుందో విపులంగా చెప్పారు. కులానికి ఉత్పత్తి వ్యవస్థతో ఉన్న సంబంధాన్ని వివరించారు. మార్క్సిజం చెప్పే చారిత్రక భౌతికవాదం ఒక్కటే కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాలను అర్థం చేసుకోవడానికి సరిపోదని అన్నారు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ మూడూ – కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం అనేవి ఇంత అతి రూపం, తీవ్రరూపం ఎందుకు తీసుకున్నాయో అర్థమవుతుందని చెప్పారు.
కోనసీమ జిల్లా పేరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చినందుకు జరిగిన గొడవలలో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని
మల్లమరి మల్లికార్జున్ నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు. 2018 జూలై 8వ తేదీన కోటగిరి పాఠశాలలో చేరాడు. 2022
అమలాపురంలో 24-05-2022 న జరిగిన విధ్వంసం పూర్తిగా కుల విద్వేషాల వల్లనే జరిగిందని మానవహక్కుల వేదిక అభిప్రాయపడుతోంది. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం ఇప్పటివరకు
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద అత్యాచారాలు, భౌతిక దాడులు జరుగుతున్న తీరు దళితుల్లో భయాందోళన, అభద్రతా భావాన్ని నింపాయి. జరిగిన సంఘటనలు, వాటి విషయంలో
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కళ్లపర్రి గ్రామంలో 16 మంది దళితుల మీద అగ్రకులస్తులు దాడి చేసి పది రోజులు కావస్తున్నా నిందితులను ఎస్.సి, ఎస్.టి అత్యాచార